BRS
వరంగల్లో రాజుకున్న ఫ్లెక్సీల రాజకీయం
వరంగల్ నగరంలో ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. ఇవాళ సాయంత్రం జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు.
Read Moreమెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోంది: హరీష్ రావు
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వం త
Read Moreకేంద్రం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది: మంత్రి ఎర్రబెల్లి
దండుగా అన్న వ్యవసాయాన్ని పండగల చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని..రాష్ట్ర రైతులకు మహార్దశ కల్పించారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. మహబూబాబాద్ జి
Read Moreధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారింది : పొంగులేటి
ప్రజలను హిప్నటిజం చేయడంలో సీఎం కేసీఆర్ దిట్టా అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలేరులో జరిగిన అత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నా
Read Moreరవ్వంత రెడ్డి నువ్వు నాకన్నా ఎంత పెద్దగా ఉన్నావ్ : ఎమ్మెల్యే రసమయి
రేవంత్ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమ సమయంలో చంద్రబాబు బూట్లు మోశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. ఉద్యమకారులను గన్నుల
Read Moreదేశ సంపదను అదానికి దోచిపెడుతుండ్రు : మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ ఆస్తిత్వాన్ని 70 ఏళ్లుగా నిలబెట్టింది టీఎన్జీవో అని..తెలంగాణ దీపాన్ని ఆరిపోకుండా చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇవాళ నల్లగొండ జిల్లా
Read Moreప్రపంచ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నై: మంత్రి పువ్వాడ
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ ఖమ్మంలోని విజయ ఇంజన
Read Moreఐటీ హబ్తో 750 మందికి కొలువులు : కవిత
నిజామాబాద్ : రాష్ట్రంలో కలలుగన్న ప్రగతి సాధ్యమౌతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ
Read Moreడీపీఎల్ ఆపరేషన్లు నిలిపివేసిన సర్కార్
ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ క్యాంపులు బంద్ డీపీఎల్ ఆపరేషన్లు నిలిపివేసిన సర్కార్ ఇబ్రహీంపట్నం ఘటనతో 6 నెలల కింద నిర్ణయం డీపీఎల్ సర
Read Moreసొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే భయంతోనే..
మీ ఫోన్లను ప్రభుత్వ హ్యాకర్లు వింటున్నరు ఐ ఫోన్ యూజర్లకు యాపిల్ కంపెనీ వార్నింగ్ స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు పొంచి ఉన్నరు మీరెవరో, ఏం చేస్
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీపై రగడ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. పేదల దగ్గరి నుంచి దళారులు, అధికార పార్టీ నే
Read Moreపొత్తులుండవు.. ఒంటరిగా పోరాడతా: మమతా బెనర్జీ
తృణమూల్ కాంగ్రెస్ వచ్చే ఏడాది జాతీయ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఒంటరిగా పోరాడుతుందని పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించా
Read Moreఅంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే గ్యాస్ ధరలు పెంచిండ్రు: మంత్రి తలసాని
కేంద్ర బీజేపీ ప్రభ్యత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సికింద్
Read More












