నిజామాబాద్ : రాష్ట్రంలో కలలుగన్న ప్రగతి సాధ్యమౌతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్ పనులను పరిశీలించిన ఆమె త్వరలోనే ఐటీ హబ్ను మంత్రి కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో 750 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయని, ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ ఎక్స్పోర్ట్లో రాష్ట్రం రెండవ స్థానంలో ఉందన్నారు. మరోవైపు జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కవిత చెప్పారు.
ఐటీ హబ్తో 750 మందికి కొలువులు : కవిత
- నిజామాబాద్
- March 4, 2023
లేటెస్ట్
- మాగనూర్ మండలంలోని గ్రామాల్లో డీకే అరుణ ప్రచారం
- రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తవా ?: హరీశ్ రావు
- బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం
- కనౌజ్ నుంచి అఖిలేశ్ యాదవ్ నామినేషన్
- బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపిన సిద్దిపేట సభ
- క్యాష్ ఇస్తే ఫోన్పే చేస్తానంటూ చీటింగ్
- సందడిగా ‘ఉస్మానియా తక్ష్ 2024’
- కరెంట్ షాక్ తో నాలుగెకరాల మామిడి తోట దగ్ధం
- విమానంలో డీజీపీకి అసౌకర్యం
- హరీశ్.. నీకు అంత సీన్ లేదు: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!