BRS
కేటీఆర్ రాముడు.. కేసీఆర్ చంద్రుడు : మల్లారెడ్డి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మల్లారెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రామచంద్రుల పాలన నడుస్తోందంటూ.. కేటీఆర్ను రాముడితో, కేసీఆర్ను చంద్
Read Moreబుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్ బైక్ పై అసెంబ్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారు మొరాయించడాన్ని నిరసిస్తూ బుల్లెట్ బండిపై ఆయన అసెంబ్లీకి
Read More9 నెలల్లో పిల్లలు పుడుతరు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు:కేటీఆర్
55 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందేమిలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. 9నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగ
Read Moreసింగరేణి అవకతవకల విచారణపై తొలిసంతకం : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణిలో అవకతవకలపై విచారణకు ఆదేశిస్తూ తొలి సంతకం చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సింగరేణి ఆధీనంల
Read Moreకొత్త సెక్రెటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా
రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సె
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య టికెట్ వార్
ఎమ్మెల్యేకు పోటీగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు సర్వేలు, ప్రజాదరణపైనే నమ్మకం పెట్టుకున్న లీడర్లు &
Read Moreకేటీఆర్ ఇలాకాలో బీఆర్ఎస్కు షాక్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్లలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. బలమైన పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్నేత, సెస్ మాజీ
Read Moreతెలంగాణ తొలి ఉద్యమకారుల చూపు బీజేపీ వైపు : నలమాస స్వామి
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఏర్పడాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యాపిస్తోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల
Read Moreజనగామ జిల్లాలో అంతర్గత పోరుతో తలనొప్పి
స్టేషన్ ఘన్పూర్లో కడియం వర్సెస్ తాటికొండ జనగామలో ఎదురులేదంటున్న ముత్తిరెడ్
Read Moreఊర్లకు అందని సాగు నీరు.. ఆందోళనలో రైతన్నలు
పెద్దపల్లి/ మిర్యాలగూడ, వెలుగు: పొలాలకు సరిపడా నీళ్లందకపోవడంతో యాసంగిలో వరి వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సర్కార్ చెప్పిన విధంగా 24 గంటల
Read Moreహైదరాబాద్ చేరుకున్న అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న ఆయనకు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు ఘనస
Read Moreఏపీ సీఎం జగన్తో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి భేటీ
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిగూడెం వెళ్లిన పొంగులేటి.. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్తో స
Read Moreఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు
కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాల
Read More












