BRS
Farmhouse case:మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సర్కార్
ఫాంహౌస్ కేసులో ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
Read Moreకార్నర్ మీటింగ్స్తో బీజేపీని ప్రజలకు చేరువ చేయాలె : బండి సంజయ్
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ పిలుపునిచ్చారు. మన్నెగూడలో జరుగుతున్న బీజేపీ కార్న
Read Moreప్రభుత్వ హామీని నెరవేర్చాలని మల్లారెడ్డికి సీఐటీయూ వినతి
మంత్రి మల్లారెడ్డిని సీఐటీయూ నేతలు కలిశారు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వినతిపత్రం అందజేశారు. గత బడ్జెట్ లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ
Read Moreపొంగులేటి దూకుడు.. అభ్యర్థుల ప్రకటనతో హల్చల్
ఖమ్మం, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూకుడుగా ముందుకు పోతున్నారు. బీఆర్ఎస్తో విభేదాల నేపథ్యంలో కొంతకాలంగా ఆ పార్టీ హైకమాం
Read Moreఐదేండ్లలో 4 లక్షల ఉద్యోగాలు : కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలన్ని స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్
Read Moreసీఎం కేసీఆర్ చేతిలో 10,348 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కారు కేటాయింపులు చేసింది. నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు పెట్టినప్పుడు భారీ హామీలు ఇచ్చేం
Read Moreప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా..?
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం అప్పుల లెక్కలను దాచిపెడుతోందా ? అసెంబ్లీకి ఆ వివరాలను ఇవ్వకుండా తప్పుడు లెక్కలను చూపిస్తోందా ? ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ
Read Moreవరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ముందు బీజేపీ నేతల నిరసన
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే పోలీసు
Read Moreబడ్జెట్ అంతా ఎలక్షన్ స్టంట్ : బండి సంజయ్
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల,ఎలక్షన్ స్టంట్ను తలపిస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల మేనిఫె
Read Moreరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదు : మంత్రి తలసాని
సంచలనం సృష్టించడం కోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికలు అని అంటున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయనవి
Read Moreకార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ
రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాన
Read Moreకాళేశ్వరం ఇంకా పూర్తికాలేదని నిరూపిస్తా.. రా.. కేసీఆర్ : కోదండరామ్
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తనతో వస్తే కాళేశ్వరం పూర్తికాలేదని నిరూపిస్తా
Read Moreమోడీ ఫ్రెండ్ అయినందుకే చర్చ జరగనిస్తలేరు : కేకే
అదానీ షేర్ల ఇష్యూ పార్లమెంట్ను కుదిపేస్తోంది. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతుంటే.. కేంద్రం మాత్రం ససేమిరా అంటోంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కేంద్ర
Read More












