Buses
చిలుకూరు బాలాజీ టెంపుల్కు వజ్ర బస్సులు
మెహిదీపట్నం,వెలుగు: చిలుకూరు బాలాజీ టెంపుల్కు వెళ్లే భక్తుల కోసం మెహిదీపట్నం రైతు బజార్ బస్టాప్ నుంచి డైలీ 2 వజ్ర మినీ ఏసీ బస్సులు నడపనున్నట్లు డిపో
Read Moreనగరంలో ఆర్టీసీ ప్రయాణికుల కష్టాలు
చాలా చోట్ల బస్ షెల్టర్లు కరువు కూర్చోడానికి కుర్చీలుండవు పట్టించుకోని అధికారులు హైదరాబాద్: అసలే ఎండకాలం.. టైంకు రాని బస్సులు. వచ్చినా
Read Moreభారతీయులను సురక్షితంగా పంపే ఏర్పాట్లు చేస్తున్న రష్యా
మాస్కో: ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా భారతీయుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తోంది రష్యా. ఇప్పటి వరకు ఉక్రెయిన్ లో తాము ఆధీనం చేసుకున్న ఖార్వివ్ పట్టణం,
Read Moreఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.దీంతో కోవిడ్ ఆంక్షలను సడలించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా కట్టడికి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసి
Read Moreప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న దాడులు
హైదరాబాద్ శివారు శంషాబాద్ లో రెండో రోజు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు రవాణా శాఖ అధికారులు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు.
Read Moreఢిల్లీలో ఎల్లో అలర్ట్: బారులు తీరిన జనం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దేశ రాజధానిలో కరోనా రూల్స్ నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్ విధించిన కేజ్రీవాల్ సర్కారు..
Read Moreబస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో
టైంకు బస్సులు రావడం లేదంటూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో రాస్తారోకో చేశారు విద్యార్థులు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు సరిగ
Read Moreఆర్టీసీ రూట్లు ప్రైవేటుకు..మనోళ్లు నడపరు ఏపీని నడపనివ్వరు
చెరో సగం దూరం తిప్పుకొందామన్నా వినట్లే.. ఈ తీరుతో ప్రైవేట్ ట్రావెల్స్కు లబ్ధి ఇలాగైతే ప్రయాణికుల జేబులు గుల్ల ఇప్పటికే బస్సులు నడవక ప్రైవేట్లో డ
Read Moreలాక్డౌన్ తర్వాత సిటీలో రోడ్డెక్కిన బస్సులు
దేశంలోకి కరోనావైరస్ ఎంటర్ అవడం.. రోజురోజుకూ కరోనా కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. దాంతో దాదాపు ఆరు నెలలుగా సిటీలో ఆర్టీసీ బస్ సర్వ
Read Moreకిరాయి బస్సులకు పైసలిస్తలేరు
3 నెలలుగా ఓనర్లకు అందని బిల్లులు 20 శాతం హైర్ బస్సులు కూడా తిప్పని ఆర్టీసీ 70 కోట్ల దాకా పేరుకుపోయిన బకాయిలు పైసల్లేవంటూ చేతులెత్తేసిన ఉన్నతాధికారులు
Read Moreఢిల్లీ వచ్చే వారికి వారం రోజులు క్వారంటైన్ కంపల్సరీ
వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం విమానాలు, రైళ్లు, బస్సుల్లో వచ్చేవారికి తప్పనిసరి అని ఉత్తర్వులు న్యూఢిల్లీ: విమానాలు,
Read Moreవలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ బస్సుల ఏర్పాట్లు
వలస కార్మికులకోసం కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. వారు తమ సొంత ఊళ్లకు వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్
Read More17 నుంచి రోడ్కెక్కనున్నబస్సులు?
హైదరాబాద్, వెలుగు: దాదాపు 2 నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఈ నెల 17 నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బస్సులు నడపడంపై శుక్రవార
Read More