టైంకు బస్సులు రావడం లేదంటూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో రాస్తారోకో చేశారు విద్యార్థులు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు సరిగా నడపకపోవడంతో ఇబ్బందులు పడ్తున్నామన్నారు రాజాపేట, సింగారం విద్యార్థులు. తమ సమస్యలను యాదగిరిగుట్ట డీఎం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని చెప్పారు. రాస్తారోకో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. టైంకు బస్సులు నడిచేలా చూస్తామని ఆర్టీసీ సిబ్బంది హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు విద్యార్థులు.
బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో
- తెలంగాణం
- November 24, 2021
లేటెస్ట్
- తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు : వినోద్ కుమార్
- మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
- హరీశ్రావు కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
- ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి
- బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
- వడదెబ్బతో ఇద్దరు మృతి
- ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
- ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు