celebration

ఇంటి గోడలపై పెండ్లి పిల్ల, పిలగాడి పేర్లు రాస్తున్నరు

పెండ్లికి నెల ముందే కార్డులు అచ్చు వేయించి, పంచుతరు. ఇంటింటికీ  పోయి వాయినం ఇచ్చి మరీ పెండ్లికి పిలుస్తరు​. చుట్టాలకి, దోస్త్​లకి.. వాట్సాప్​లోనూ

Read More

అన్నదమ్ముల అనుబంధానికి  ఒక వేడుక..బ్రదర్స్ డే

రాఖీ పండుగ అంటే అక్కాతమ్ముళ్లు , అన్నా చెల్లెల్ల  అనుబంధానికి ప్రతీక.  ఇక అన్నాతమ్ముళ్ల మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని సెలబ్రేట్ చేసుకునేందుక

Read More

ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ నిర్వహించారు. యోగా మహోత్సవ్ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్&

Read More

ప్రగతి భవన్ జనహితలో ఉగాది వేడుకలు

హైదరాబాద్: ఉగాది పర్వదినాన్ని ప్రగతి భవన్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న శుభకృత్ నామ సంవత్సర వేడుకలను ప్రగతి భవన్ లోని జనహిత వేదిక కాను

Read More

ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర

భారీగా తరలి వస్తున్న భక్తులు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైన కొమురవెల్లిలో మల్లన్న జాతర ఘనంగా జరుగు

Read More

రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం

హైదరాబాద్ : ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమానికి వివిధ

Read More

నెరవేరిన డిమాండ్లు.. సంతోషంతో  సొంతూళ్లకు రైతులు

ఢిల్లీ  సరిహద్దులను  ఖాళీ చేస్తున్నారు  రైతులు. కేంద్రం 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో  వారు సంతోషంతో  సొంతూళ్లకు

Read More

ఏపీలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు

కరోనా వైరస్సెకండ్ వేవ్ తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేయాలని నిర్ణయ

Read More

కోవిడ్ -19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైర‌స్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ -19 మార్గదర్శకాలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమిత

Read More

క‌రోనా నుంచి కోలుకున్న 103 ఏళ్ల బామ్మ‌.. ఆస్ప‌త్రిలోనే చిల్డ్ బీర్..

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకుని 103 ఏళ్ల బామ్మ ఆస్ప‌త్రిలోనే చిల్డ్ బీర్ కొట్టి సెల‌బ్రేట్ చేసుకుంది. అమెరికాలోని మ‌సాచూసెట్స్ న‌గ‌రానికి చెందిన స్టె

Read More

కశ్మీరీ పండిట్ల సంబురాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఢిల్లీలో సంబురాలు చేసుకుంటున్నారు కశ్మీరీ పండిట్లు. రోడ్ల మీదకు చేరుకొని పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. 7

Read More