
celebrations
హెల్త్ ట్రస్ట్ ఏర్పాటును స్వాగతించిన ప్రభుత్వ ఉద్యోగులు
హెల్త్ ట్రస్ట్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చ
Read Moreవైభవంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం
శంషాబాద్ మండల పరిధిలోని హమీదుల్ల నగర్ గ్రామంలో ఆదివారం రోజు గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగర
Read Moreనిరాడంబరంగా ముగిసిన గణతంత్ర వేడుకలు
కరీంనగర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ఈ కార్యక్రమంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ కు
Read Moreరూ.5 కోట్ల లాటరీ గెలుచుకున్న 88 ఏళ్ల వృద్ధుడు
పంజాబ్లోని డేరాబస్సీలో నివాసముంటున్న మహంత్ ద్వారకా దాస్ అనే 88 ఏళ్ల వృద్ధుడు రూ.5 కోట్ల లాటరీని గెలుచుకున్నారు. పెద్ద మొత్తంలో నగదును గెలుచుకోవడ
Read Moreపతంగి ఎగరేసిన మంత్రి తలసాని
సంక్రాంతి పండుగ సంబురాల్లో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో కైట్ ఫెస్టివల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ వేడుకలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పా
Read Moreఆదిలాబాద్ జిల్లాలో జాతర్లే.. జాతర్లే...
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన వేడుక. ప్రతి ఏడా
Read Moreభద్రాచలంలో ఇయ్యాల్టి నుంచి నిత్యకల్యాణాలు
రామనామ స్మరణతో మార్మోగిన భద్రాద్రి భద్రాచలం, వెలుగు: శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించాడు.లక్ష్మీదేవి సీతగా మారింది. శేషుడు లక్ష్మణుడయ్యాడ
Read Moreన్యూఇయర్ కిక్కు.. రాష్ట్ర సర్కార్కు భారీగా ఆదాయం
డిసెంబర్ 30న 254 కోట్లు, 31న 215 కోట్ల అమ్మకాలు పోయిన నెలలో మొత్తం 3,376 కోట్ల సేల్స్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఖజానాకు న్యూఇ
Read Moreభద్రాచలంలో వైభవంగా రాములోరి తెప్పోత్సవం
రేపటి నిత్య కల్యాణ వేడుకలు నిలిపివేత భద్రాచలంలో రాములోరి తెప్పోత్సవం కన్నులపండుగలా జరిగింది. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయ ప
Read Moreన్యూ ఇయర్ వేడుకలో మహిళలతో సెల్ఫీకి బలవంతం.. ఇద్దరు అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో కొత్త సంవత్సర వేడుకలో పెద్ద గొడవ జరిగింది. సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంసోనే కొందరు వ్యక్తుల
Read Moreరాజ్ భవన్లో ఘనంగా కొత్త ఏడాది వేడుకలు
రాజ్ భవన్లో కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్ సందర్భంగా గవర్నర్ తమిళి సై రాజభవన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత చీరలను
Read Moreకొత్త సంవత్సరంలో మొదటిరోజే కంపించిన భూమి
కొత్త సంవత్సరంలో మొదటి రోజే దేశంలోని పలుచోట్ల భూమి కంపించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింద
Read More