chennuru
పేదలు వేసుకున్న గుడిసెలపై భూ కబ్జాదారుల వీరంగం
పేద ప్రజలు వేసుకున్న గుడిసెలపై భూ కబ్జాదారులు రౌడీయిజం చూపించారు. పెట్రోల్ పోసి గుడిసెలను కాలబెట్టారు. కళ్ల ముందే గుడిసెలు కాలిపోవడంతో బాధితులు ఆవేదన
Read Moreబీజేపీ వస్తేనే తెలంగాణ అభివృద్ది: కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల
9ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని కేంద్ర పశు సంవర్థ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలోన
Read Moreభూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఓ భూ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా రైతును వేధించారు. దీంతో బీఆర్ఎస్ నే
Read Moreఆరు రోజులుగా ధాన్యం దించుకుంటలేరని ఇందారంలో లారీ డ్రైవర్ల నిరసన
జైపూర్, వెలుగు: ధాన్యం దించుకోవడం లేదని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం వరలక్ష్మి రైస్ మిల్ ఎదుట రాష్ట్ర రహదారి పై లోడ్&zwnj
Read Moreకేంద్ర మంత్రి పర్యటనతో బీజేపీలో జోష్
కోల్బెల్ట్, వెలుగు: కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రెండు రోజుల పర్యాటనతో మంచిర్యాల జిల్లాలోని బీజేపీ శ్రేణుల్లో
Read Moreబీజేపీ కార్నర్ మీటింగ్పై బీఆర్ఎస్ దాడి
బీజేపీ కార్నర్ మీటింగ్పై బీఆర్ఎస్ దాడి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతుండగా బాల్కసుమన్ అనుచరుల వీరంగం మంచిర్యాల జిల్లా సుద్దాలలో కరెంట్ కట్ చేస
Read Moreఎమ్మెల్యే బాల్కసుమన్ తీరుపై బీజేపీ లీడర్ల ఆగ్రహం
రామకృష్ణాపూర్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళన రామకృష్ణాపూర్, వెలుగు: రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం
Read Moreటీఆర్ఎస్లోకి చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తన సతీమణితో కలిసి కారు పార్టీ కండువా కప్పుకున్నారు. మంగళవారం రాత్రి &
Read Moreటీఆర్ఎస్లోకి నల్లాల ఓదేలు..కేసీఆర్ తో భేటీ
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ తో ఓదేలు దంపతులు భేటీ అయ్యారు. కార్పోరేష
Read Moreచెన్నూర్ లో మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ప్రచార ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు గులాబీ నేతలు. బై బై మోడీ ట్యాగ్ లైన్ తో మంచిర్యాల జిల్లాలో
Read Moreకండక్టర్కు కరోనా.. డిపోకు ఖాళీ బస్సు
హనుమకొండ బస్ డిపోలో కరోనా కలకలం రేగింది. వరంగల్ లోకల్ బస్సుకు చెందిన ఓ మహిళా కండక్టర్కి కరోనా సోకింది. ఆ కండక్టర్ 15 రోజుల పాటు సిక్ లీవ్ల
Read Moreమంచిర్యాలలో దారుణం.. మత్తెక్కలేదన్నా సర్జరీ చేసిన్రు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఏళ్ళక్క పేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కోసం వచ్చిన ఏడుగురు మహిళలకు, ఒక వ్
Read Moreవిద్యుత్ అధికారులపై టీఆర్ఎస్ కౌన్సిలర్ల దాడి
మంచిర్యాల: విద్యుత్ శాఖ అధికారులపై బాల్క సుమన్ అనుచరులు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు దాడికి తెగబడ్డారు. చెన్నూరు పట్టణంలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ లో &n
Read More