chittoor

ఏసీబీ పేరుతో ఎమ్మెల్యేకు బెదిరింపులు

ఏసీబీ పేరుతో ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకు నకిలీ ఏసీబీ బెదిరింపులు వచ్చాయి. ఏసీబ

Read More

శ్రీకాళహస్తి గుడిలో గన్ మిస్ ఫైర్..

శ్రీకాళహస్తి గుడి మహాద్వారం వద్ద ఘటన.. తిరుపతి: శ్రీకాళహస్తి మహాద్వారం వద్ద కానిస్టేబుల్‌ గన్‌ మిస్‌ఫైర్‌ అయింది. గన్‌ లాక్‌ చేస్తుండగా ఒక్కసారిగా గన్

Read More

అదుపుతప్పిన ట్రాక్టర్.. దూసుకెళ్లి స్కూటీని ఢీకొన్న ట్రాలీ

స్కూటీపై వెళ్తున్న తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు మృతి చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అదుపు తప్పిన ట్రాక్టర్ భీబత్సం సృష్టించింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్

Read More

కడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం

చిత్తూరు: కడపల్లి దుర్ఘటన మృతుల కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు.. గాయపడిన వారి కుటుంబాలకు రూ.1.25 లక్షల చొప

Read More

ఇద్దరు చిన్నారులతో కలసి నీటి కుంటలో దూకింది

కుటుంబ కలహాలు భరించలేక..  పిల్లలతో కలసి ఆత్మహత్య చిత్తూరు: ఎర్రవారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె జీవితంలో జరగరానిది ఏం జరగిందో ఏమో తెలియరాలేదు కా

Read More

నగరిలో.. అంబులెన్స్ బైకు నడిపిన రోజా

చిత్తూరు: పీఐఐసీ చైర్‌పర్సన్, నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇవాళ నగరిలో అంబులెన్స్‌ బైక్‌ ల ప్రారంభోత్సవం చేశారు. స్వయంగా బైకు నడిపి స్థ

Read More

ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌ల్లో విషాదం..ఫ్లెక్సీలు క‌డుతూ ముగ్గురు అభిమానులు మృతి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల ఏర్పాట్ల‌లో విషాదం చోటు చేసుకుంది. ప‌వ‌న్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న అభిమానులు పెద్దఎత్తున

Read More

బైకును తప్పించబోయి లారీని ఢీకొట్టి.. నలుగురి మృతి..

మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబీకులు తల్లిదండ్రులతోపాటే చనిపోయిన వెంకటేశ్వర రెడ్డి (29) స్వల్పాగాయాలతో బయటపడిన వెంకటేశ్వరరెడ్డి భార్య శిరీష (28)   చిత్త

Read More

టిటిడి పాలక మండలి సమావేశం

తిరుమల: టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశమైంది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించార

Read More

కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర ఆత్మహత్య

కుప్పం ఏఎస్ఐ రాజేంద్ర(57) ఆత్మహత్యకు పాల్పడ్డారు.  చిత్తూరు కు చెందిన రాజేంద్ర 2019 సెప్టెంబర్ లో పెనుమూరు నుండి కుప్పంకు బదిలీపై వచ్చారు. పది రోజుల క

Read More

ఫోన్ కోసం అక్కాతమ్ముడి గొడవ.. ఉరేసుకొని చనిపోయిన తమ్ముడు

ఫోన్ కోసం అక్కతో గొడవపడి..తమ్ముడు ఉరేసుకొని చనిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కరోనావైరస్ ప్రభావంతో స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాంతో ఇంటి దగ్గరే ఉం

Read More

శ్రీ కాళహస్తిలో 21 కి చేరిన కరోనా కేసులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కొత్త‌గా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తా తెలిపారు. న‌మోదైన కే

Read More

చిత్తూరులో కారు బోల్తా..బాలింత మృతి

చిత్తూరు జిల్లా పీలేరు మండలం ఒంటిళ్లు గ్రామం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఇవాళ ఉదయం ఓ కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ బాలింత అక్కడిక్కడే మృతి చె

Read More