chittoor
3 ప్లాంట్లు నిర్మించనున్న టెక్నో పెయింట్స్
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన పెయింట్స్ తయారీ కంపెన
Read Moreరోడ్డుపై ఏనుగుల గుంపు హల్ చల్.. భయాందోళనలో ప్రయాణికులు
చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు గుంపు హల్చల్ చేసింది. పలమనేరు నుండి గుడియాత్తం వెళ్లే రహదారిలో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఏనుగుల గుంపు.. అటుగా వెళ్లే ప
Read Moreబొక్క కోసం వచ్చి బోనులో పడ్డ చిరుత
చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని ములబగల్ ప్రాంతంలో ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన చిరుతపులి ఎట్టకేలకు చిక్కింది. ఎముక కోసం వచ్చ
Read Moreతిరుపతి ఎస్వీ వర్సిటీ ఆవరణలో చిక్కిన చిరుత
తిరుపతిలోని ఎస్వీ వర్సిటీ ఆవరణలో సంచరిస్తున్న చిరుతను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం వర్సిటీలో సంచరించిన చిరుత ఇప్పటికీ ఇదే ప్రా
Read Moreతిరుమలలో భక్తుల కష్టాలు
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా 
Read Moreసాంస్కృతిక సంబురాల్లో డ్యాన్స్ చేసిన రోజా
తిరుపతి: జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు తిరుపతిలో ఉత్సాహంగా సాగుతున్నాయి. సంబరాల్లో భాగంగా కళాకారులు విభిన్న కళారూపాలను ప్రదర్శించారు. రెం
Read Moreబావిలో పడ్డ ఏనుగు.. జేసీబీతో రక్షించిన అధికారులు
చిత్తూరు జిల్లా: బావిలో పడిపోయిన ఏనుగును పోలీసులు, అటవీ శాఖ అధికారులు జేసీబీ సహాయంతో రక్షించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు రేంజ్ పరిధ
Read Moreముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజు స్వామివారికి ధ్వజావరోహణం నిర్వహించారు. ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయ
Read Moreచిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లా బాకరాపేటలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని
Read Moreహాస్టల్లో 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వ విద్యాలయం అక్కమహాదేవి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్నం భోజనం తిన్న 30 మంది విద్యార్థినులు
Read Moreఫోర్బ్స్ ఇండియా లిస్ట్లో కోదాడ వాసి
'డొనేట్ కార్ట్' తో సోషల్ సర్వీస్చేస్తున్న సందీప్ శ్రీవాత్సవ్ శర్మ కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయికి చెందిన నంద
Read Moreహెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు జవాన్ మృతి
హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ మృతిచెందారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ.. లాన్స్ నాయ
Read Moreభార్యాపిల్లలతో టూర్కెళ్లిన వ్యక్తి మృతి
భార్యాపిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి అదే చివరి ప్రయాణమైంది. విహారయాత్ర ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. గుండెపోటుతో
Read More