
CM KCR
బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి.. కేసీఆర్ కు ఆహ్వానం
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. తన చిన్న కొడుకు సిద్ధార్థ్.. డాక్టర్ ఐశ్వర్యను పెళ్లి చేసుకోబోతున్నాడు. రీసెంట్ గా వీరి ఎ
Read Moreభద్రాచలంలో రోడ్డెక్కిన వరద బాధితులు.. భోజనాలు కూడా పెట్టడం లేదని ఆవేదన
కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని
Read Moreఎమ్మెల్యే దానం నాగేందర్ కు వరద బాధితుల నుంచి ఎదురీత
హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14లోని ఆదర్శ్ బస
Read Moreకాంగ్రెస్ నేతల ఫ్లెక్సీ వార్.. మీడియా ప్రతినిధులపై దాడి
ఉప్పల్లో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు టీపీసీసీ రేవంత్రెడ్డి జులై 29 న వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్నేతల మధ్య అనైక్యత, వర్గపోరు బయటపడింది.రెండు వ
Read Moreదివ్యాంగులకు ఫ్రీ బస్ పాస్ క్యాంప్
రాణిగంజ్ డిపో మేనేజర్ లక్ష్మి ధర్మ సికింద్రాబాద్, వెలుగు: రాణిగంజ్డిపోలో ఈనెల 31న దివ్యాంగుల ఫ్రీ బస్పాస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్ల
Read Moreబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలువురి హోదాలు మార్పు
Read Moreడీఎస్సీ 98 క్వాలిఫైడ్లకు త్వరలో న్యాయం చేస్తం
విద్యాశాఖ మంత్రి సబిత హామీ హైదరాబాద్, వెలుగు : డీఎస్సీ-98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు త్వరలో న్యాయం జరుగుతుందని విద్యాశాఖ మంత్రి సబిత హ
Read Moreటికెట్ కోసం అభ్యర్థులు ఆగమాగం!
కొందరు ఆ ప్రాంతం కోసం కానీ, అక్కడి ప్రజల కోసం కానీ చేసిన త్యాగం ఏమీ ఉండదు. ఒక్క రోజు కూడా తమ జీవితంలో ఎవరికీ కూడా మేలు చేసింది లేదు. చిన్న,పెద్ద
Read Moreగ్రామీణ అభ్యర్థులకు అన్యాయం చేయొద్దు
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ హైదరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు జీవో 46తో అన్యాయం జరుగుతుందని
Read Moreఆగస్టు 1న అంబులెన్స్ల ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశాఖ కొత్తగా కొనుగోలు చేసిన 466 వాహనాలను ఆగస్ట్ 1న మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు. ఇందులో 204 &n
Read Moreచెరువులను తలపిస్తున్న డబుల్ ఇండ్లు
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి శామీర్ పేట, వెలుగు : డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చెరువులను తలపిస్తున్నా
Read Moreఆదాయం 35,024 కోట్లు.. అప్పులు 15,885 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రాష్ట్ర ఖజానాకు మొత్తంగా రూ.50,910 కోట్లు సమకూరింది. ఇందులో దాదాపు రూ.35 వేల కోట్లు టాక్స్ అండ్ నాన్ టా
Read Moreవరద నీటిలో బీజేపీ నేతల నిరసన
మేడిపల్లి: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో ఇండ్లలోకి వరద చేరినా మేయర్, పాలక వర్గం పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ నేతలు మండిపడ్డారు. కా
Read More