
CM KCR
రూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది
Read Moreబిల్లులు ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదు..: గవర్నర్ తమిళిసై
అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులను తాను ఉద్దేశపూర్వకంగా వెనక్కి పంపలేదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆగస్టు 1న ఆమె రాజ్ భవన్ లో మీడియాతో మాట్లాడ
Read Moreవిద్యా రంగంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కదనభేరి సభ
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మంగళవారం (ఆగస్టు 1న) ABVP కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుండి ABVP నాయ
Read More108 ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలో వేతనాలు పెరుగుతాయట
108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాలు పెంచుతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినపుడు 108 వాహనాలు 321 వాహనాలుంటే ఇపుడు రూ. 455 కు పెంచామన్నా
Read Moreవరద బాధితులకు సీఎం సినిమా చూపించారు: పొంగులేటి సుధాకర్రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వరద బాధితులకు సీఎం కేసీఆర్ సినిమా చూపించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. చుంచుప
Read Moreసీఎం, మంత్రుల ఫొటోలకు పిండ ప్రదానం
జవహర్ నగర్, వెలుగు: వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సీఎం, మంత్రుల ఫొటోల వద్ద కాంగ్రెస్ నేతలు సోమవారం పిండ ప్రదానం చేశారు. మల్లెపూల
Read Moreదేవుడు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం జేస్తడు: ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
మెట్ పల్లి, వెలుగు: ‘ఇటీవల వర్షాలకు పొలాలు, రోడ్లు, బ్రిడ్జిలు వరద ప్రవాహానికి కొట్టుకొని పోయినయ్. భగవంతుడు రైతులకు నష్టం జేసిండు.. ఆయనే న్యాయం
Read Moreసొంత పార్టీ లీడర్లే బద్నాం చేస్తున్నరు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
సూర్యాపేట నుంచే పోటీ చేస్తా టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ నాయకులతో కలిసి సొంత పార్టీ నేతలే తాన
Read Moreబందారం ప్రజల్లో గుబులు ఊరి లోంచే రింగు రోడ్డు
ఇండ్లు, జాగాలు పోతాయని టెన్షన్ మార్కింగ్ పూర్తి చేసిన అధికారులు ఊరి మధ్య నుంచి రోడ్డు వద్దని గ్రామస్థుల
Read Moreవైద్య సేవల కోసం 466 కొత్త వాహనాలు.. ఆగస్టు 1నుంచే అందుబాటులోకి
రాష్ట్రంలో వైద్య వ్యవస్థ బలోపేతానికి మరో కీలక ముందడుగు పడనుంది. ఆగస్టు 1నుంచి అత్యవసర వైద్య సేవల కోసం రాష్ట్రంలో కొత్తగా 466 ప్రభుత్వ వాహనాలు అందుబాటు
Read Moreడల్లాస్, న్యూయార్క్ చేస్తామన్నారు.. అధికారం అడ్డంపెట్టుకొని కబ్జాలు చేశారు..
హైదరాబాద్ నగరాన్ని డల్లాస్, న్యూయార్క్లాగా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జాలు చేసిందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.
Read Moreతెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సోమవారం (జులై 31న) జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
Read Moreటీఎస్ఆర్టీసీ విలీనం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్న 43వేల మంది
కేబినెట్ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీ
Read More