CM KCR

నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక.. బుజ్జగించే పనిలో మంత్రి

నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ గండ్రత్‌ ఈశ్వర్‌పై పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. చ

Read More

రన్నింగ్లో క్వాలిఫై అయినోళ్లకు మెయిన్స్లో అవకాశం ఇయ్యాలె

రన్నింగ్ లో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీస్ ఈవెంట్స

Read More

కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు సంబంధించి కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 13లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని

Read More

బండి సంజయ్ సింపతి వల్ల గెలిచిండు : సునీల్ రావు

కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ వ్యాఖ్యలను కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి అభివృద్ధిని గాలికొదిలేసిండన్న బండి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం

Read More

మన సమస్యలు పట్టవ్ కానీ..ఆంధ్రాలో పోటీ చేస్తరంట : కోదండరాం

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్ష చేశారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై 150 మందితో గంటపాటు ఈ

Read More

కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తుండు: బండి సంజయ్

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజు లెక్క వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‭ను బద్నాం చేస్తున్నారని.. అసెంబ్

Read More

కేసీఆర్ పిలిచిండు.. బిజీ షెడ్యూల్ వల్ల పోతలేను : నితీష్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హే

Read More

ప్రగతిభవన్ ముందు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ప్రగతిభవన్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. ఇబ్రహీంపట్నానికి చెందిన ఐలేశ్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్

Read More

ఇయ్యాల ఢిల్లీలో టీజేఎస్ మౌన దీక్ష

న్యూఢిల్లీ, వెలుగు : విభజన హామీలు, జల వనరుల దోపిడీపై టీజేఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేయనున్నారు. మంగళవారం కానిస్టిట్

Read More

పోలీస్ అభ్యర్థులకు 7 మార్కులు

మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్న ప్రశ్నలకు కలపనున్న రాష్ట్ర సర్కారు పెరిగిన మార్కులతో ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఈవెంట్స్ ఫిబ్రవరి 15 నుంచి నిర్

Read More

రాష్ట్ర సర్కార్​కు గవర్నర్​ షాక్​

బడ్జెట్​కు ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకోని తమిళిసై 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు జాయింట్​ సెషన్​ ఎందుకు పెడ్తలేరని ప్రశ్నించిన గవర్నర్​ నేడు హైకోర్టులో

Read More

రాష్ట్ర ఆమ్దానీలో పదో వంతు కాళేశ్వరం అప్పులకే..

సర్కారుకు ఏటా వివిధ రూపాల్లో రాబడి రూ.1.20 లక్షల కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్​ లోన్లకు పదేండ్ల పాటు ఏటా రూ.13 వేల కోట్లు చెల్లించాలె 2021 నుంచి ప్రా

Read More

పోరాడితే తప్ప హైకోర్టు తీర్పు అమలు కాలేదు : బండి సంజయ్

ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజ

Read More