CM KCR
కేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం
విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష
Read Moreకొండగట్టు అంజన్నను దర్శించుకున్న బండి సంజయ్
కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు అంజనేయ స్వామిని&
Read Moreఅధికారుల నిర్వాకం.. వాహనాలు లేకున్నా అద్దె చెల్లిస్తున్రు
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు ఉపయోగిస్తున్న వాహనాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాలకు సంబంధించి బండి శ్రీనివాస్ అనే వ
Read Moreమన ఊరు మన బడి : ఫిబ్రవరి1న స్కూళ్లు ప్రారంభం
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో పనులు పూర్తైన స్కూళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
Read Moreబీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం మొదలైంది. ఈ నెల 31 నుంచి
Read Moreప్రమోషన్లు ఇవ్వాలంటూ లాంగ్వేజీ పండిట్స్ నిరసన
నైన్త్, టెన్త్ క్లాసులకు వెళ్లే ప్రసక్తే లేదు లాంగ్వేజీ పండిట్ జేఏసీ ప్రకటన హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిది, పదో తరగతికి పాఠాల
Read Moreడీజీపీ ఆఫీస్ ముట్టడి.. బీజేవైఎం నాయకులపై కేసు నమోదు
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నాయకులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సహా 20మందిపై క్రిమినల
Read Moreఓక్రిడ్జ్ స్కూల్లో కాస్నివాల్.. స్పెషల్ అట్రాక్షన్గా కేటీఆర్ కొడుకు
ఓక్రిడ్జ్ స్కూల్ కాస్నివాల్లో మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు తన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. సృజనాత్మక, సామాజిక థృక్పథం థీంతో నిర్వహించిన కాస్నివాల్కు హ
Read Moreవికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం
వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుల్లపల్లి మంజులపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కలెక్టర్ నిఖిలా రెడ్డికి 24మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడి
Read Moreరైతు ఆత్మహత్యలపై పచ్చి అబద్ధాలు చెప్తుండు : షర్మిల
9 ఏళ్లలో దాదాపు9 వేల రైతు మరణాలు కేసీఆర్కి కంటిపరీక్షలుఅవసరం అవసరమైతేఎర్రగడ్డ ఆసుపత్రిలోనూ టెస్టులు చేసుకోవాలె రాజకీయ లబ్ది కోసం&nbs
Read Moreకరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులపై బండి సంజయ్ రివ్యూ
కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమీక్షించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా జరుగుతున్న
Read Moreపేదోడికి ఉచితంగా కార్పోరేట్ వైద్యం : హరీష్ రావు
ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ సంకల్పంతోనే వరంగల్లో 24 అంతస్థుల భారీ ఆస్పత్రి ని
Read More26 వేల స్కూళ్లను అభివృద్ధి చేసినం: మంత్రి సబితారెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలం తోల్ కట
Read More












