CM KCR
అలర్ట్గా ఉండి..ప్రజల ఫిర్యాదులను పరిష్కరించండి
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవగా..ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో
Read Moreపంట నష్టంపై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు బహిరంగ ల
Read Moreఎన్నికలకు మేం సిద్ధం.. ప్రజలూ రెడీ
కేసీఆర్ ప్రభుత్వానికి మిగిలింది ఇంకొన్ని రోజులే మోడీ ఏ విషయంలో బలహీనుడో చెప్పా
Read Moreముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్ ప్లాన్ !
గడువు దాకా ఆగితే ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని పీకే రిపోర్ట్! గుజరాత్ ఎన్నికలతో వెళ్లాలంటే వచ్చే నెలలోనే అసెంబ్లీని రద్దు చేయాలి ఆ తర్వాత రద్ద
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు..పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని కరీంనగర్ జిల్లా గంగాధ
Read Moreపార్టీ ఫిరాయింపుల్లో మోడీకి కేసీఆరే ఆదర్శం
పార్టీ ఫిరాయింపుల విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ ఆదర్శమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 2014లో ఏర్పడ్డ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్ర
Read Moreకాంగ్రెస్ మోసం చేసే పార్టీ కాదు..అన్నం పెట్టే పార్టీ
మోసానికి మారుపేరే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కాంగ్ర
Read Moreకమీషన్లు, ఆస్తులు పెంచుకోవడంపైనే కేసీఆర్ దృష్టి
కాళేశ్వరం, మిషన్ భగీరథ కోసం ఖర్చు చేసిన డబ్బులో సగం మొత్తాన్ని దళితులకు ఇచ్చినా వాళ్లు ఎంతో అభివృద్ధి చెందేవాళ్లని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివే
Read Moreకబ్జాకు గురైన ప్రభుత్వ భూములను పేదలకు పంచండి..
వికారాబాద్ జిల్లా : కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ.. వికారాబాద్ జిల్లాలో సీపీఎం నాయకులు రోడ్డెక్కారు. పరిగి తహశీల్ద
Read Moreముందస్తు ఎన్నికలకు పార్టీలు సిద్ధం..!
రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజురోజుకూ పెరుగుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ప్రస్తుత పరిస్థి
Read Moreముందస్తు ఎలక్షన్స్ రేపు వచ్చినా టీఆర్ఎస్ సిద్ధమే..
రాష్ట్రంలో ముందస్తు ఎలక్షన్స్ అంశం హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎలక్షన్స్ పై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా దీనిపై మంత్రి
Read Moreకళాకారులు నిరాశపడొద్దు..కాకతీయ ఉత్సవాలను కొనసాగిస్తాం
భారీ వర్షాల కారణంగా కాకతీయ వైభవ సప్తాహం తాత్కాలికంగా వాయిదా పడిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తెలిపారు. ఉత్సవాలను రద్దు చేయలేదని..కేవలం వాయిదా
Read Moreదమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయాలి
రాష్ట్రంలో ఏక్నాథ్ షిండేను కేసీఆర్ ఎప్పుడో సృష్టించారు దేశంలో కేసీఆర్ అంత అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు లేరు మోడీ, కేసీఆర్ కలిస
Read More












