మోసానికి మారుపేరే కేసీఆర్ అని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కాంగ్రెస్ మోసం చేసే పార్టీ కాదని.. అన్నం పెట్టే పార్టీ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే...రైతు డిక్లరేషన్ ను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఓడిస్తామని తెలిపారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయిన 13 మంది ఎమ్మెల్యేలకు సవాల్ చేస్తున్నా..మిమ్మల్ని ఓడగొట్టే బాధ్యత నేనే తీసుకుంటా’’ అని కోమటిరెడ్డి అన్నారు. స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ అంతటా పర్యటించి..పార్టీ గెలుపుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ మోసం చేసే పార్టీ కాదు..అన్నం పెట్టే పార్టీ
- తెలంగాణం
- July 11, 2022
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు