Congress

ఇయ్యాల్నే కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ ఎన్నికలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోల

Read More

మునుగోడు ఉపఎన్నిక..హైకోర్టును ఆశ్రయించిన టీఆర్ఎస్

మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. శనివారం హౌజ్ మోషన్ పిటిషన్ వేయగా..అంత అర్జెంట్ ఏముంద

Read More

మునుగోడులో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. చౌటుప్పల్ ఆరెగూడెంలో మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. కాటమయ్య గుడి కోసం 12 ల

Read More

నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేశారు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నువ్వా- నేనా అన్నట్లు పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఒకరిని మించి మరొకర

Read More

రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరికలు

నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మునుగోడు మండలం కో

Read More

రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే కాంగ్రెస్కు ద్రోహం చేసిండు

మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్ నాయకులంతా పోరాడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడ

Read More

కాంగ్రెస్ నేతలు కూడా నన్ను సంప్రదించిన్రు

తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని బూర నర్సయ్య గౌడ్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తనను సంప్రదించారని తెలిపారు. ‘‘న

Read More

కాంగ్రెస్ది విద్వేషం.. మాది అభివృద్ధి మంత్రం : అమిత్ షా

గిరిజన హోదా కోసం 55 ఏండ్లుగా హాతి వర్గం చేస్తున్న పోరాటానికి ప్రధాని నరేంద్ర మోడీ ముగింపు పలికారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హిమాచల్ ప్రదేశ్

Read More

23న తెలంగాణలో భారత్ జోడో యాత్ర

రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయడంపై పీసీసీ ఫోకస్ పెంచింది. యాత్రను సక్సెస్ చేయడానికి కమిటీలు వేసింది. అంతేకాదు భారత్ జోడో యాత్ర

Read More

మంత్రి కేటీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీకి చమురు కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్ట

Read More

38వ రోజుకు చేరుకున్న రాహుల్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. బళ్లారి జిల్లాలోని హలాకుంది గ్రామంలో 38వ రోజు ఈ యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్ష

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

చొప్పదండి,వెలుగు: గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులను రద్దు చేయాలని కాంగ్రెస్ లీడర్లు చొప్పదండి అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం

Read More

స్వతంత్ర అభ్యర్థిగా వేల్పుల గాలయ్య నామినేషన్

చండూరు, వెలుగు: నోట్లకు ఓట్లను కొనేందుకు రెడీ అయిన అగ్రకుల పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమయ్యాయని దళిత్ శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక

Read More