Congress
ఇయ్యాల కాంగ్రెస్ చలో రాజ్భవన్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ను ఈడీ విచారణ పేరుతో కేంద్రం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడాన్ని నిరసిస్తూ రాజ్భవన్ ఎదుట
Read More15న ‘బచావో హైదరాబాద్’ పేరుతో అఖిలపక్ష భేటీ
హైదరాబాద్ : బుధవారం (జూన్ 15న) ‘బచావో హైదరాబాద్’ పేరుతో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలె
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..నిర్మల్ జిల్లా బాసర IIIT (త్రిబుల్ ఐటీ) విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తున
Read Moreరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. తాను రాష్ట్రపతి రేసులో లేనని చెప్పారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబం
Read Moreభూ నిర్వాసితులపై దాడి.. హుస్నాబాద్లో బంద్..
సిద్దిపేట జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులపై నిన్న పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి నిరసనగా హుస్నాబాద్ లో ఇవాళ కాంగ్రె
Read Moreప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్..?
రాష్ట్రపతి అభ్యర్థిపై ప్రతిపక్షాల చర్చ ఏకగ్రీవం కోసం నడ్డా, రాజ్ నాథ్ ప్రయత్నాలు విపక్షాలతో చర్చలకు బీజేపీ కసరత్తు ఈనెల 15న ఢిల్లీలో ప్ర
Read Moreసోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకోం
హైదరాబాద్: త్యాగాల కుటుంబమైన గాంధీ కుటుంబాన్ని అవమానిస్తే ఊరుకునేదే లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోమ
Read Moreకాంగ్రెస్ రచ్చబండలో కొట్లాట
చేర్యాల, వెలుగు: వరంగల్ డిక్లరేషన్ ను గ్రామ గ్రామాన ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చగా మారింది. ఆదివారం
Read Moreహాస్పిటల్లో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కరోనా మహమ్మారి సోకడంతో ఇంతకాలం ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఆమె ఆరోగ్యం క్షీ
Read Moreరేపు ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ నిరసన
నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అ
Read Moreశివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ
శివసేన సర్కారుకు షాకిచ్చిన బీజేపీ 3 రాజ్యసభ సీట్లు కైవసం.. కాంగ్రెస్,సేన,ఎన్సీపీకి చెరొక సీటు ముంబై/చండీగఢ్: మహారాష్ట్రలో శివసేన ఆధ్
Read Moreమేం భూములిస్తే.. టీఆర్ఎస్ లాక్కుంటుంది
గజ్వేల్/కోహెడ/చేర్యాల, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదోళ్లకు భూములు పంచితే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కారు వారి నుంచి లాగేసుకుంటోందని కాంగ్రెస్ లీడర్
Read Moreకాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణాయ్పై చర్యలు
రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన వారిపై పార్టీలు చర్యలు తీసుకుంటున్నాయి. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. రాజస్థాన్ ఎమ్మెల్యే శోభారాణి
Read More













