Congress
బెంగళూరులో ప్రారంభమైన 4నెలలకే కుంగిన రోడ్డు
బెంగళూరులో ₹ 19.5 కోట్ల అండర్పాస్లో భాగంగా నిర్మించిన సర్వీస్ రోడ్డు కుంగిపోయింది. ఇక్కడ చెప్పదగిన ముఖ్య విషయమేమిటంటే ఇది ప్రారంభించి కేవల
Read Moreకర్ణాటకలో భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 32వ రోజు కొనసాగుతోంది. రాహుల్ యాత్ర కర్ణాటకలోని తూమ్కూర్ జిల్లాలో నుంచి కంటిన్యూ అవుతోంది. ఇవాళ పోచ్ కట్ట
Read Moreమునుగోడు ప్రచారంలో ప్రధాన పార్టీలు
మునుగోడు బైపోల్ ప్రచారం ఊపందుకుంటుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇవాళ చౌటుప్పల్ లో బీజేపీ గొల్ల కుర్ముల ఆత్మీయ సమావేశం నిర్వహించ
Read Moreఒంటరివాడైపోతున్నాననే బాధతోనే నితీష్ అలా మాట్లాడుతుండు : పీకే
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ లో వయసు పైబడుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయ
Read Moreబీఆర్ఎస్తో అయ్యేదేం లేదు: ఖర్గే
హైదరాబాద్, వెలుగు: జాతీయ పార్టీలుగా మారిన ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రం దాటి ప్రభావం చూపించలేదని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లికార్జున ఖర్గ
Read Moreజేడీయూను కాంగ్రెస్లో విలీనం చేయాలని ప్రశాంత్ కిషోర్ సలహా
బీహార్ సీఎం నితీశ్ కుమార్ కు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్దం నడుస్తూనే ఉంది. బీజేపీ కోసమే ప్రశాంత్ కిషోర్ పన
Read Moreతెలంగాణలో కేసీఆర్, మోడీల మధ్య పీకే ఉండి నడిపిస్తున్నడు: రేవంత్ రెడ్డి
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) పన్నిన వ్యూహంలో భాగంగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ యుద్ధం చేస్తున్నట్టు ప్రయత్నిస
Read More70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఎంతో చేసింది: మల్లికార్జున ఖర్గే
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని నాశానం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్ధి మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశ
Read Moreమునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రా
Read Moreబీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటోంది
కర్ణాటకలో బీజేపీ సర్కార్ సామాన్యులను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. మాండ్యా
Read Moreపేద రైతులందరికీ రైతు బీమా కల్పించాలె
జగిత్యాల జిల్లా: రాష్ట్రంలోని నిరుపేద రైతులందరికీ రైతు బీమా కల్పించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవా
Read Moreఈడీ, సీబీఐ, ఐటీ దాడులు ఎదుర్కొనేందుకు రెడీ
కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమపై వేట కుక్కల్లా ప్రయోగిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. తమపై ఈడీ దాడులు జరుగుతాయని చెప్పారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా
Read Moreసిద్ధరామయ్యతో రాహుల్ గాంధీ పరుగు పందెం
రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రలో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ యాత్ర కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో సాగుతోంది. అయితే ఈ యాత్
Read More












