V6 News

Congress

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు కాంగ్రెస్ వైపు?

ఎంపీ ఎన్నికల రిజల్ట్స్​తో డీలాపడిపోయిన గులాబీ నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పు నిర్ణయం రేవంత్ అంతరంగికులతో జోరుగా సంప్రదింపులు 

Read More

లోక్​ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ !

న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలు నిర్వర్తించేందుకు రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) స్పష్టం

Read More

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో చికిత్సలకు మరో 65 కొత్త చికిత్సా విధానాలు అమలు చేసేందుకు సర

Read More

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఎంపికయ్యారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం పార్లమెంట్ సెంట్రల్ హ

Read More

చంద్రబాబు ఆదేశిస్తున్నడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నడు

తెలంగాణపై బాబు పెత్తనం  ఆదిత్యానాథ్ దాస్ నియామకం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు నీటి పారుదల శాఖ సలహాదారు పదవి ఎందుకు కట్టబెట్టారో చెప్ప

Read More

హస్తినలో తెలంగాణ.. కాంగ్రెస్, బీజేపీ స్టేట్ చీఫ్ లు అక్కడే

హస్తినలో తెలంగాణ  కాంగ్రెస్, బీజేపీ స్టేట్ చీఫ్ లు అక్కడే  త్వరలో ఇద్దరి స్థానంలో కొత్తవారు  పదవీకాలం ముగియడంతోనే మార్పు &nb

Read More

లోక్ సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. సీడబ్ల్యూసీ తీర్మానం

లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా  తీర్మానం చేసింది. 2024, జూన్ 8వ తేదీ శనివారం ఉదయ

Read More

రాహుల్ జోడో యాత్రతో ఓట్లు సీట్లు పెరిగినయ్: ఖర్గే

రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు  ఓట్లు సీట్లు పెరిగాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.  మణిపూర్ లో రెండు సీట్లు గెలు

Read More

జూన్ 11 నుండి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర

లోక్ సభ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంది ఇండియా కూటమి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అయితే అత్యధిక స్థానాలను గెలుచుకుని బీజేపీ

Read More

ఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నమే... వర్మ

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కూటమి శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కు కూడా

Read More

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగింది : సీఎం రేవంత్ రెడ్డి

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్ధమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిం

Read More

రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్..

ఈనాడు సంస్థల అధినేత మీడియా దిగ్గజం రామోజీ రావు మరణంపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ ( ట్విట్టర్ ) ద్వారా స్పందించారు

Read More

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం..

 నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఉదయం 9:15గంటలకు చేపమందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్ర

Read More