Congress
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం..
నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఉదయం 9:15గంటలకు చేపమందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్ర
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాకుంటే.. కాంగ్రెస్ మరో మూడు సీట్లు గెలిచేది:మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగించలేదు: మంత్రి కొండా సురేఖ వరంగల్, వెలుగు:పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ త
Read Moreతుది దశకు పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్.. గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న
నల్లగొండ జిల్లా: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం ఉన్న అభ్యర్థుల్లో 47మంది ఎలిమినేష
Read Moreవివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలి..వివేక్ సైనిక్ ఫౌండేషన్ డిమాండ్
కాంగ్రెస్ పార్టీతో కాకా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు వివేక్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాలకోటి సత్యనారాయణ. హైదరాబాద్ హైదర్ గూడ NSSలో సైన
Read Moreతిరుపతిలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకి ఘనస్వాగతం
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలి
Read Moreసందీప్ శాండిల్య పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్: రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొ
Read Moreతెలంగాణలో సైకిల్ సవారీ!
ఏపీలో గెలుపుతో తెలంగాణ తమ్ముళ్ల ఉత్సాహం సుప్త చేతనావస్థలో ఉన్న పార్టీకి జవసత్వాలు పట్టున్న ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చి రాష్ట్రమంతా విస్తరించ
Read Moreజూన్ 21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జూన్ 21వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెల
Read Moreరాహుల్ గాంధీకి ఊరట .. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. బీజేపీ పెట్టిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్
Read Moreఏపీకి కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్..
ఏపీలో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.జూన్ 12న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబ
Read Moreఎస్సీ సంక్షేమ పథకాలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి: మామిడి నారాయణ
ముషీరాబాద్, వెలుగు: గడిచిన పదేండ్లలో ఎస్సీ మాల, మాదిగ ఉప కులాలకు అందించిన సంక్షేమ పథకాల వివరాలపై కులాల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని సెంటర్ ఫర్ బె
Read Moreమంత్రి పొన్నంకు మెడికల్ టెస్టులు
పంజాగుట్ట, వెలుగు: మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ లో జనరల్మెడికల్టెస్టులు చేయించుకున్నారు. కార్డియాలజీ విభాగం సీనియర
Read Moreఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పవుతాయి?
ఓటర్లు కొత్త వ్యక్తికి తాము ఎవరికి ఓటు వేశారనేది చెప్పడం ఎగ్జిట్ పోల్స్ లోని కీలకాంశం. ఈ ఒక్క అంశం అనేక సంక్లిష్ట కారణాలపై ఆధా
Read More













