V6 News

Congress

బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై చర్చలు జరుగుతున్నాయి: మంత్రి కోమటిరెడ్డి

సూర్యాపేట: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యల

Read More

మంచి కాంబినేషన్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు : కూటమి ప్రభుత్వంపై హీరో సుమన్

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంపై సీనియర్ హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ

Read More

పనికిమాలిన ప్రాజెక్టు కట్టి..7 లక్షల కోట్లు అప్పు చేసిండు

    మాజీ సీఎం కేసీఆర్​పై​మంత్రి వెంకట్​రెడ్డి ఫైర్ నల్గొండ, వెలుగు :  మాజీ సీఎం కేసీఆర్ పనికిమాలిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ర

Read More

తప్పు చేసినోళ్లు సీఎంకు కనిపించడం లేదా...రఘునందన్‌‌రావు

సిద్దిపేట, వెలుగు :  కాళేశ్వరంలో తప్పు చేసినోళ్లు, ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేసినోళ్లు సీఎం రేవంత్‌‌రెడ్డికి కనిపించడం లే

Read More

పెబ్బేరులో 20 కిలోల చేప లభ్యం

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు చెరువులో మత్స్యకారులకు భారీ చేప దొరికింది. పెబ్బేరు ఊర చెరువులో కొన్నిరోజులుగా మత్స్యకారులు చేపలు పడుతున్నా

Read More

‘ప్లాన్‌‌’ లేకుండా పనులు

ఓరుగల్లులో 53 ఏండ్ల కింది మాస్టర్‌‌ప్లానే అమలు చేస్తున్న ఆఫీసర్లు ప్రకటనలు, హామీలకే పరిమితమైన గత బీఆర్‌‌ఎస్‌‌ సర్కా

Read More

సిద్దిపేట మున్సిపల్ ​చైర్మన్​కు అవిశ్వాస గండం

    నోటీసుకు విపక్ష కౌన్సిలర్ల సన్నాహాలు     పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు     నేడో రేపో కలెక్టర్

Read More

చెన్నూరులో సింగరేణి సోలార్​ వెలుగులు

శివలింగాపూర్‌‌లో 11 మెగావాట్ల సోలార్‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటు వచ్చే నెల 10లోపు పూర్తయ్యేలా చర్యలు కోల్‌‌బ

Read More

జగన్ ఓడిపోయాడు కానీ... చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టింది. ఏపీకి 4వసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తొలిరోజునే 5ఫైళ్

Read More

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు

మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసు పెట

Read More

అవ్వ తాతలకు గుడ్ న్యూస్: ఇంటిదగ్గరే 7వేల పెన్షన్ ఇస్తారు.

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం అవ్వ తాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ ను 4వేలకు పెంచిన చంద్రబాబు సర్కార్  ఎన్నికల ముందు హమీ ఇచ్చినట్లు

Read More

వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ.. ఢిల్లీపై ఫోకస్..

ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ అధినేత జగన్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు, ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  పార్టీలోని కీలక నేతలతో భే

Read More

పింఛన్ పథకానికి పేరు మార్పు.. రూ. 4వేలకు పెంపు..

ఏపీలో పింఛన్ పథకానికి ఎన్టీఆర్ భరోసాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. పింఛన్ పథకానికి వైఎస్సాఆర్ పేరును తొలగించింది ప్రభుత్వం.దీంతో

Read More