Congress
మధ్యాహ్నం 3 గంటలకు మల్కాజిగిరిలో 37.69% పోలింగ్
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైనట
Read Moreతెలంగాణలో ఒంటిగంట వరకు 40 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. తెలంగాణలో ఒంటి గంట వరకు 40.38 శాతం
Read Moreజనగామలో ఉద్రిక్తత... కాంగ్రెస్ .. బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం
ఎన్నికల వేళ జనగామ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ధర్మకంచ బాలికల పాఠశాలలో (పీఎస్ నెం: 263)ని పోలింగ్ బూత్నకు యువజన కాంగ్రెస్
Read Moreఇండియా కూటమి పవర్లోకి వస్తుంది.. ఎన్డీఏ పత్తా లేకుండా పోతది : సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామిన సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి పవర్లోకి వస్తుందని తెలిపారు. బీజేపీకి ఓటేసేందుకు ప్రజలు సి
Read Moreతెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లు భారీగా బారులు తీరారు. ఉదయం 11గంటలకు 24.31 శాతం పోలింగ్ నమోదైనట్
Read Moreచింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సిద్దిపేట జి
Read Moreకొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు
Read Moreమంథనిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ
ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. మంథనిలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. మంథని అ
Read MoreTelangana Polling : పెద్దపల్లిలో 2 గంటల్లో 10 శాతం ఓటింగ్
తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు తమ ఓటు హక్కున
Read More70 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం: సీఈవో వికాస్ రాజ్
తెలంగాణలో 70 శాతం పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ ఉదయం ఎస్సార్ నగర్లోని ఆదర్శ పోలింగ్ బూత్&nbs
Read Moreహైదరాబాద్ లో ఓటు వేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటు
Read Moreకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
బీఆర్ఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై కేసు జైపూర్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణపై సోషల్ మీడియాలో ద
Read Moreతెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ కట్టారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు
Read More













