Congress
ప్రభుత్వాన్ని చూడలేక కేటీఆర్కు కళ్లు మండుతున్నాయి: పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వాన్ని చూడలేక కేటీఆర్ కు కళ్లు మండుతున్నాయన్నారు. తమది ప్రజల ప్రభుత్వమని.. కేటీఆర్ మా ప్రభుత
Read Moreకాంగ్రెస్ పార్టీలోకి క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ దిశగా పయనిస్తుంది. చెన్నూరు
Read Moreఎమ్మెల్యే వివేక్ సమక్షంలో కాంగ్రెస్లోకి క్యాతనపల్లి మున్సిపల్ పాలక వర్గం
కోల్బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్పార్టీకి గట్టి షాక్తగిలింది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్తో పాటు
Read Moreమైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం అడ్డదారులు
గురుకులాల్లో సీట్లకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకుంటున్న దళారులు సహకరిస్తున్న పలువురు ప్రిన్సిపాల్స్, ఆర్ఎల్సీలు తహసీల్దార్లు ఇవ్వాల్సి
Read Moreవిద్వేషమే వారి సిద్ధాంతం ప్రేమను పంచడమే మా ఐడియాలజీ: రాహుల్ గాంధీ
కిషన్గంజ్(బిహార్): దేశంలో హింసను, విద్వేషాన్ని వ్యాప్త
Read Moreరాజ్యసభ రేసులో అరడజను మంది!
2 స్థానాల్లో ఒకటి ఏఐసీసీ లీడర్కు అంటున్న పార్టీ వర్గాలు హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఎంపీల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పా
Read Moreతొలిమెట్టు, ఉన్నతి .. విద్యా ప్రమాణాలు పెంచేనా?
ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 2022వ సంవత్సరం నుంచి తొలిమెట్టు (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని, మరుసటి విద్యా సంవత్సరం 2023లో
Read MoreBudget 2024: బడ్జెట్ సెషన్స్..జనవరి 30న ఆల్ పార్టీ మీటింగ్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న జరగనున్నాయి. ఈ క్రమంలో జనవరి 30న ఉదయం 11.30 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు సిద్ధమైంది &n
Read Moreపవర్ సప్లైపై వదంతులు నమ్మొద్దు..బీఆర్ఎస్సోళ్లు కావాలని చేస్తున్నరు: భట్టి
విద్యుత్ సరఫరాపై సోషల్ మీడియాలో వదంతులు నమ్మొద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమ
Read Moreసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేఏ పాల్
హైదరాబాద్ లో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ ను
Read Moreసాక్షిలో నాకు సగభాగం..ఇది మా నాన్న నిర్ణయం: షర్మిల
సాక్షి సంస్థలో తనకు సగ భాగముందన్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. సాక్షి పేపర్లో తనపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు..జగన్ కు ,తనకు సమాన భాగం ఉండాలని
Read Moreబీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది!..ఆ నలుగురి తర్వాత మరో ఇద్దరు
ఆ నలుగురి తర్వాత మరో ఇద్దరు హాట్ టాపిక్ గా మారిన నేతల భేటీ సీఎంను కలవడంలో ఆంతర్యమేమిటి? తర్వాత రేవంత్ ను కలిసేదెవరు? రిటర్న్ గిఫ్ట్ కు రంగం
Read Moreవార్డు సభ్యుడిగా గెలవలేనోడు నన్ను విమర్శిస్తాడా: కోమటిరెడ్డి
వార్డు సభ్యుడిగా గెలవలేనోడు విమర్శిస్తాడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూడూరులో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు భువనగిరి: గ్రామపంచాయ
Read More











