Congress
కాంగ్రెస్ను హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తున్నరు: విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: అయోధ్య అంశాన్ని చూపుతూ కాంగ్రెస్ను హిందూ వ్యతిరేక పార్టీగా కొందరు చిత్రీకరిస్తున్నరని ఆ పార్టీనేత విజయశాంతి మండిపడ్డారు. సెక్యులర
Read Moreతెలంగాణలో బీజేపీకి 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తయ్ : బండి సంజయ్
బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే మోదీ వర్సెస్ రాహుల్ గానే లోక్ సభ ఎన్నికలు: బండి సంజయ్ రాష్ట్రంలో బీజేపీకి 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తా
Read Moreకేసీఆర్ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్
కేసీఆర్ అవినీతిపై సీబీఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలే: ఉత్తమ్ ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినోళ్లు మీ మిత్రుడ్ని ఎందుకు వదిలేసిన్రు?
Read Moreనర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్లో అవకతవకలు.. హెల్త్ మినిస్టర్ దామోదరకు అభ్యర్థుల ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: ఇటీవల విడుదల చేసిన నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్లో అవకతవకలు జరిగాయని, తమకు అన్యాయం చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. మంగళవారం బ
Read Moreఇవాళ పీసీసీ విస్తృత స్థాయి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి కొత్త ఇన్చార్జిగా దీపాదాస్ మున్షి నియమితులైన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యవ
Read Moreరాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సీబీఐ ఎంక్వైరీ: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోరడం లేదు?: కిషన్రెడ్డి న్యాయ విచారణ పేరిట కేసీఆర్కు మేలు చేయాలనుకుంటున్నరు మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య లోపాయిక
Read Moreసింగరేణి నుంచి శ్రీధర్ ఔట్ ఇన్చార్జ్ సీఎండీగా ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీఏడీలో రిపోర్ట్ చేయాలని శ్రీధర్కు ఆదేశం ఎక్స్టెన్షన్లతో తొమ్మిదేండ్లపాటు ఏకఛత్రాధిపత్యం ఆయన
Read Moreకిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ: పొన్నం ప్రభాకర్
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసు: మంత్రి పొన్నం కేసీఆర్&z
Read Moreబీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ లీడర్ దాడి.. కుటుంబసభ్యులనూ వదల్లే..
ఊరి వాట్పాప్ గ్రూప్లో బీఆర్ఎస్కు విషెశ్ చెప్తూ పోస్ట్ పెట్టినందుకే... తుంగతుర్తి, వెలుగు: గ్రామ వాట్సాప్ గ్రూ పులో బీఆర్ఎస్ లీ డర్ల ఫ
Read Moreకాంగ్రెస్ నెరవేర్చని హామీలపై చర్చ పెట్టండి : కార్యకర్తలకు హరీశ్ రావు పిలుపు
‘ఉచితాలు’ నెరవేర్చిన తర్వాతే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ ‘స్థానిక’ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న మాజీ మంత్రి
Read Moreఉప్పులు పప్పులు మస్తు పిరం.. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. అల్లాడుతున్న పేదలు
6 నెలల్లో 50 శాతం పెరిగిన రేట్లు క్వింటా బియ్యం 6 వేల నుంచి 7 వేలు అల్లం కిలో రూ.200, ఎల్లిగడ్డ రూ.300 కూరగాయలూ కిలో రూ.80 పై
Read Moreమిషన్ భగీరథ కథేంది?.. ఇప్పటి వరకు పెట్టిన రూ.31 వేల కోట్లలో దేనికెంత ఖర్చు
అప్పులెన్ని తెచ్చారు.. కాంట్రాక్టు పనులు ఎవరికిచ్చారు ఎన్ని పైప్ లైన్లు వేశారు.. ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు అధికారులను లెక్కలు అడిగిన
Read Moreప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో విస్తరణ.. ఎక్కువ ప్రయోజనం, తక్కువ ఖర్చు ఉండాలి
అందుకు తగ్గట్టుగా డీపీఆర్ రెడీ చేయండి: సీఎం రాయదుర్గం - ఎయిర్పోర్ట్ మెట్రో ప్రతిపాదన ఆపేయండి కొత్తగా ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీతోపాటు
Read More













