Congress
ఆదిలాబాద్ ఎంపీ టికెట్.. జాదవ్ శ్రావణ నాయక్కు ఇవ్వాలి
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఆదిలాబాద్ నుంచి ఎంపీ టికెట్ NSU సీనియర్ నేత, జాతీయ నాయకుడు జాదవ్ శ్రావణ నాయక్ కు ఇవ
Read Moreరాహుల్ గాంధీ పాదయాత్రలో స్వల్ప మార్పు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేయబోయే భారత్ న్యాయ యాత్ర పేరులో స్వల్ప మార్పు జరిగింది. ఈ పాదయాత్రను భారత్ జోడో న్యాయ యాత్రగా మార్చారు. ఈ
Read Moreబీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు లేని పాలన అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. 2024 జనవరి 03 గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కల
Read Moreఫ్రీ కరెంట్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
లాండ్రీ, ధోబీఘాట్లకి విద్యుత్ అధికారులు కనెక్షన్ కట్ చేయరని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రజక, నాయి బ్రాహ్మణల సంక్షేమానికి ప్రభుత్వం కట
Read Moreబీఆర్ఎస్ను ప్రజలు చెత్త బుట్టలో వేశారు..
కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీదర్ బాబు అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే రెండు వాగ్దానాలు అమలు చేశామని చెప్పారు.
Read Moreతెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు
Read Moreనెంబర్ వన్ 420 కేసీఆర్ : జీవన్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని విమర్శించారు. హైదరాబాద్ లోని సీఎల్పీ
Read Moreజగన్ అందుకే కేసీఆర్ను కలిశాడు : నారాయణ
ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సాయం కోసమే జగన్, కేసీఆర్ దగ్గరకు వచ్చ
Read Moreషర్మిల ఏ పార్టీలో చేరితే మాకేంటి సంబంధం:వైవీ సుబ్బారెడ్డి
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల(YSRTP Chief YS Sharmila Reddy) చేరికపై వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి (YCP Regi
Read Moreరాహుల్ ను ప్రధాని చేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు: షర్మిలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాహుల్ గాంధీని దేశ ప్రధాన మంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనవరి 4వ తేదీ గురువారం వైఎస్ షర్మిల ఢిల్లీలో ర
Read Moreతెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు
బీఆర్ఎస్ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో వాణిజ్య కార్యకలాపాలు(టీవీ ఛానల్) జరుగుతున్నాయని త
Read Moreఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్నా
Read Moreకేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా.? ఇంటి ముందు భారీగా పోలీసులు
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఇవాళ ఈడీ అరెస్ట్ చేసే అవకాశముందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ
Read More













