Congress
బాలసాని నివాసానికి పొంగులేటి, తుమ్మల
భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నివాసానికి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్
Read More2018లో జూపల్లి కృష్ణారావు అందుకే ఓడిపోయిండు: కేసీఆర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ సీరియస్ గా క్లాస్ పీకారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. చిలిపి పనులు
Read Moreఇగోలు పక్కన పెట్టండి..బీఆర్ఎస్ అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్
వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఇగోలు పక్కన పెట్టి..ప్రతీకార్యకర్తతో కలిసి పని చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు సూచ
Read Moreనల్లగొండ సీపీఐలో ముసలం
ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐలో ముసలం మొదలైంది. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ(ఎం)కు కాంగ్రెస్ పార్టీతో పొత్
Read Moreరేవంత్ వ్యాఖ్యలపై మున్నూరుకాపుల ఆగ్రహం
కరీంనగర్ టౌన్, వెలుగు: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మున్నూరుకాపు సంఘ
Read Moreటికెట్ రాలేదని.. ప్రచారం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన మల్ రెడ్డి రంగారెడ్డి
55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన 11 మందికి కూడా టికెట్లు దక్కించుకున్నారు. అంతేగాకుండా మైనంపల్లి
Read Moreయువత కోసం కాంగ్రెస్ ప్రత్యేక పథకాలు : ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టనుందని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం చందుర్తి
Read Moreబీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ రాజీనామా!
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్)కి రాజీనామా చేశారు. ఇటీవల, బిఆర్ఎస్
Read MoreMP Election 2023: 144 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
మధ్యప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి
Read Moreబీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి : నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: 60 ఏండ్లు పాలించిన పార్టీలన్నీ తెలంగాణను ముంచినవేనని, కాంగ్రెస్ కు ఓటేస్తే మన కన్ను మనం పొడుచుకున్నట్లు అవుతుందని మంత్రి నిరంజన్ రెడ్
Read Moreసనత్నగర్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా :తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, వెలుగు : ఈ ఎన్నికల్లో సనత్నగర్ సెగ్మెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని.. మెజార్టీయే ఈసారి టార్గెట్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యా
Read Moreపొన్నాల ఇంటికి కేటీఆర్.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ లోకి. !
బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానం.. న్యాయం చేస్తామని హామీ నేడు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలువనున్న పొన్నాల రేపు జనగామ సభలో గులాబీ కండువా కప్పుకునే
Read Moreవాడూ వీడూ వంకర రాతలు రాస్తున్నరు: బాల్క సుమన్
జర్నలిస్టులపై నోరు పారేసుకున్న బాల్క సుమన్ కోల్బెల్ట్, వెలుగు: జర్నలిస్టులపై చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్నోరు పారేసుకున్నారు. &lsqu
Read More












