Congress

కేసీఆర్ మాట ఇస్తే కాస్త ఆలస్యం అయినా చేస్తరు: సుధీర్ రెడ్డి

ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వలేదని ఎవరూ బాధపడొద్దన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డి.  కేసీఆర్ మాట ఇస్తే కాస్త ఆలస్యం అయినా చేస్తారని చెప్పారు.

Read More

పసుపు బోర్టు ప్రకటన.. బీజేపీ నేతల సంబరాలు

 తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు  సంబరాలు చేసుకుంటున్నారు. &nbs

Read More

బీఆర్ఎస్ , కాంగ్రెస్లకు ఈ రాత్రి నిద్ర పట్టదు: మోడీ

బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ఈ రాత్రి నిద్ర పట్టదని సెటైర్లు వేశారు ప్రధాని మోడీ. పాలమూరు ప్రజాగర్జనలో మాట్లాడిన మోడీ..తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పా

Read More

గుడ్ న్యూస్: తెలంగాణకు పసుపు బోర్టు ప్రకటించిన మోడీ

 పాలమూరు ప్రజాగర్జనలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు . పసుపు రైతుల సంక్షేమం కోసం

Read More

ఆరు దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలని డైలాగ్లు కొడుతున్నరు: మంత్రి కేటీఆర్

6 దశాబ్దాలు ఏం చేయనోళ్లు.. 6 గ్యారెంటీలు అని డైలాగ్ లు కొడుతున్నారని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాజకీయం కోసం ఢిల్లీలో చుట్టూ పైరవీల

Read More

ఆశావర్కర్లకు అండగా కాంగ్రెస్ : భూపతిరెడ్డి

మోపాల్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే ఆశావర్కర్లకు కాంగ్రెస్​అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. తమ డిమాండ్ల

Read More

ఖర్గేను కలిసిన కాంగ్రెస్​ బీసీ లీడర్లు.. ఉదయ్​పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు :  రాష్ట్ర కాంగ్రెస్ బీసీ లీడర్లు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను శనివారం ఢిల్లీలో కలిశారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాల

Read More

అంగన్వాడీలకు రూ. 26 వేలు.. ఆశావర్కర్లు రూ.18 వేల వేతనం ఇవ్వాలి:రాజగోపాల్ రెడ్డి

అంగన్ వాడీలకు  రూ. 26 వేలు, ఆశావర్కర్లు రూ.18 వేల కనీస వేతనం, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు  బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపా

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలే: మోడీ

బీఆర్ఎస్,కాంగ్రెస్ పై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు ప్రధాని మోడీ. అసమర్థ బీఆర్‌ఎస్‌ పాలనతో  తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్నారు. ప్రజల

Read More

నిజంగా దేశభక్తులైతే జనగణమన పాడుదాం రా: బండి సంజయ్

బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై మరోసారి మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ . ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో, కరీంనగర్ లో రెండు

Read More

కాంగ్రెస్ సచ్చిన పీనుగలాంటి పార్టీ : కేటీఆర్

టికెట్లు ఇవ్వలేదని కొందరు నేతలు పార్టీ విడిచి వెళ్లారని మాజీ మంత్రి తుమ్మల,పొంగులేటిపై  మంత్రి కేటీఆర్  విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుప

Read More

బీఆర్ఎస్ పార్టీకి షాక్..సూర్యాపేట, వికారాబాద్లో కీలక నేతలు రాజీనామా

ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్కు షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీలో కీలక నేతలంగా వీడ్కోలు పలుకుతున్నారు. తాజాగా సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లోని బీఆర

Read More

కాంగ్రెస్​ ప్రచార రథానికి పూజలు : మేడిపల్లి సత్యం

కొండగట్టు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర కొండగట్టు నుంచే మొదలవుతుందని చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జ

Read More