
corona effect
క్వారంటైన్ సెంటర్లుగా యూనివర్సిటీ హాస్టల్స్
చండీగఢ్: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న మేరకు ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. కరోనా
Read More47 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా.. 1100 మంది క్వారంటైన్కు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ బెటాలియన్లో 47 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. వారితో కాంటాక్ట్ అయిన 1100 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించిన
Read Moreతమిళనాడులో మరో ఇద్దరు పోలీసులకు కరోనా
చెన్నై: లాక్డౌన్ సమయంలో డ్యూటీ నిర్వర్తిస్తున్న పోలీసులు వైరస్ బారిన పడుతున్నారు. తమిళనాడు కోయంబత్తూర్ లో ఇప్పటికే ఆరుగురు పోలీసులు కరోనా బారిన పడగా
Read Moreలాక్డౌన్ సమయంలో టెర్రరిజం పెరిగే ప్రమాదం
ఆందోళన వ్యక్తం చేసిన యూఎన్ చీఫ్ న్యూయార్క్: ఆన్లైన్లో టెర్రరిస్టుల రిక్రూట్మెంట్ జరుగుతోందని, కరోనా ఎఫెక్టు టైంను టెర్రరిస్టు గ్రూపులు ఉపయోగించుకు
Read Moreప్లాస్మా దానానికి 32 మంది రెడీ: ప్రభుత్వానికి ఎంపీ అసదుద్దీన్ లేఖ
హైదరాబాద్: కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు తమ ప్లాస్మా దానం చేసేందుకు రెడీ గా ఉన్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశార
Read More55 ఏండ్లు దాటిన పోలీసులు డ్యూటీకి రావొద్దు
ముంబై: కరోనా ఎఫెక్టుతో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 55 ఏండ్ల వయసు పైబడిన పోలీసులు ఎవరూ డ్యూటీలకు రావొద్దంటూ ఆఫీసర్లు ఆదేశాలిచ్చారు. వారంత
Read Moreకరోనా ఎఫెక్ట్: వాళ్ల దగ్గర కూరగాయలు కొనొద్దు
లక్నో: ముస్లిం అమ్మకందారుల నుంచి కూరగాయలు కొనొద్దు అంటూ యూపీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద కామెంట్ చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన ప్రజలు కూరగాయలను లా
Read Moreపడవల ద్వారా తమిళనాడు నుంచి ఏపీకి 90 మంది
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను కఠినంగా అమలుచేస్తుండటంతో వాహనాలు లేక ఎక్కడివాళ్లు అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఎలాగైనా తమ స్వస్థలాలకు చేరుకోవాలని వివిధ మార్
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం
కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే3 వరకు లాక్డౌన్ విధించారు. దాంతో ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రంలో చిక్కుకుపోయారు. వెళ్దామంటే వాహనాలు కూడా ఎక్కడి
Read Moreమ్యాక్స్ హాస్పిటల్లో 33 మందికి వైరస్
న్యూ ఢిల్లీ: మ్యాక్స్ హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందితో సహా మొత్తం 33 మందికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయిందని ఆస్పత్రి వర్గాలు సో
Read Moreసీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఐకేపీ సెంటర్లలో రైతులను ఇబ్బంది పెడుతున్నఅధికారులు తడిచిన ధాన్యాన్ని మద్ధతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అత
Read Moreకరోనాతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మృతి
అహ్మదాబాద్: కరోనా వైరస్ తో కాంగ్రెస్ సీనియర్ నేత, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్(67) మృతిచెందారు. ఆయనకు వైరస్ సోకడంతో ఏప్రిల్ 15న
Read More