చండీగఢ్: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న మేరకు ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. కరోనా పేషెంట్లను ఉంచేందుకు వీలుగా పంజాబ్ యూనివర్సిటీలోని హాస్టళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని ఆదేశించింది. ‘‘వర్సిటీలోని నాలుగు హాస్టల్స్ ను ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే రెండు హాస్టల్ బిల్డింగ్లను రెడీ చేశాం”అని యూనివర్సిటీ డీన్ ఎమాన్యువల్ నహర్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పించేలా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ లో కరోనా లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాస్కుల వాడకం, సోషల్ డిస్టెన్సింగ్ ప్రాముఖ్యతను తెలిపేలా వెభ్ సైట్ లో సమాచారాన్ని పొందుపరిచారు. చండీగఢ్ లో ఇప్పటివరకు మొత్తం 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
క్వారంటైన్ సెంటర్లుగా యూనివర్సిటీ హాస్టల్స్
- దేశం
- April 29, 2020
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్