corona pandemic

దేశంలో మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి నుంచి నిన్నటివరకూ 20వేలకు దిగువనే న

Read More

ప్రతి ఐదుగురిలో ఒకరు చదువుకు దూరం

హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారి అన్ని రంగాలను కకావికలం చేసింది. రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివే ప్రతి ఐదుగురిలో ఒకరు చదువుకు దూరం కాగా, మరికొందరు యువ

Read More

కర్తార్‌పూర్ కారిడార్ రీఓపెన్.. కరోనా రూల్స్‌తో దర్శనం

అమృత్‌సర్: సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్‌ జీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నుంచి  కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడా

Read More

కొవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందే: WHO

బెర్లిన్: కరోనాను లైట్ తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అన్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో

Read More

బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం కోసం స్పెషల్ బడ్జెట్ 

హైదరాబాద్: ప్రసిద్ధ దేవాలయం బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణోత్సవాన్ని ఘనంగా జరపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్

Read More

సోనూ సూద్ పేరిట నకిలీ ఫౌండేషన్..

ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్ తన నటనతోనేగాక సేవా గుణంతోనూ అందరరి మన్ననలు పొందుతున్నాడు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నాడు. ఆక

Read More

ఎక్కువ పని గంటలతో గుండెకు తీవ్ర ముప్పు

జెనీవా: రోజులో ఎక్కువ గంటలు పని చేసే వారికి హృద్రోగ సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. సాధారణ పనిగంట

Read More

టీమిండియాను ఆపడం అంత ఈజీ కాదు

న్యూఢిల్లీ: టీమిండియా తన ఫామ్ ను కొనసాగిస్తే ఆపడం ఎవరి తరమూ కాదని భారత స్పీడ్ స్టర్ మహ్మద్ షమీ అన్నాడు. గత ఆరు నెలలుగా టీమిండియా అద్భుతంగా ఆడుతోందని,

Read More

కరోనా రెండో ఏడాది మరింత డేంజర్

జెనీవా: కరోనా తొలి ఏడాది కంటే రెండో సంవత్సరం మరింత ప్రమాదకరంగా ఉండనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోస్ అ

Read More

కరోనా ను ఎదుర్కొనేందుకు దేశం ఎప్పుడూ సిద్ధంగా లేదు

భారత్ లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండటంపై ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా రక్కసిని ఎదుర్కోవడంలో

Read More

భారత్ కరోనా నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

వాషింగ్టన్: కరోనా బారి నుంచి భారత్ బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అమెరికా పబ్లిక్ హెల్త్ ఎక్స్‌‌పర్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు.

Read More

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వేళ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ విచారణకు

Read More