
Corona Positive
విమానం గాల్లో ఉండగా కరోనా పాజిటివ్
న్యూయార్క్:కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కట్టడి కష్టంగా మారుతోంది. కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తుండ
Read More67కు చేరిన ఒమిక్రాన్ బాధితులు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా మరో ఐదుగురు కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలిపి మ
Read Moreబీసీసీఐ చీఫ్ దాదాకు కరోనా
కోల్ కతా: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డాడు. సోమవారం రాత్రి నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన్ను కోల్ కతాల
Read Moreవరంగల్ లో రెండో ఒమిక్రాన్ కేసు
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ
Read Moreకరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసుపై సైంటిఫిక్ డేటా పరిశీలన
దేశంలో ఇప్పటి వరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అందులో 117 మంది పూర్తిగా రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తె
Read Moreపాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్న
Read Moreమేడ్చల్ స్కూల్ లో కరోనా కలకలం
మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డిఆర్ఎస్ ఇంటర్ నేషనల్ స్కూల్ లో కరోనా కలకలం రేపింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న క్రమంలో ఓ విద్యార్థికి పాజ
Read Moreభారత్ లో 26కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుతున్నాయి. ఈ రోజు వరకు మొత్తంగా కేసుల సంఖ్య 26 కు చేరుకుంది. లేటెస్టుగా గుజరాత్లో రెండు కేసు
Read Moreస్కూల్లో భారీగా కరోనా కేసులు.. జీనోమ్ సీక్వెన్సింగ్కు శాంపిల్స్
దేశాన్ని కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కొత్తగా వచ్చి ఒమిక్రాన్ వేరియంట్ ఓ వైపు భయపెడుతుంటే.. కొద్ది రోజులుగా స్కూళ్లు, కాలేజీల్లో భారీగా
Read Moreమెడికల్ కాలేజీలో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
కరీంనగర్ లోని చల్మెడ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపింది. 39 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్న 18 మందికి పాజిటివ్ రాగా, ఇవ
Read Moreజగిత్యాల గురుకుల స్కూల్ లో 9 మంది విద్యార్థులకు కరోనా
జగిత్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. మల్యాల మండలం తాటిపెళ్లి గురుకుల స్కూల్ లో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. జగిత్య
Read More