Corona Positive

బెంగాల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్పై కరోనా పంజా

కోల్కతా : బెంగాల్లో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. బెంగాల్ లో ఇవాళ కొత్తగా 9,073మంది మహమ్మారి బారినపడ్డారు. 16మంది

Read More

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 102 మందికి కరోనా

పాటియాలా: పంజాబ్‌లోని పాటియాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 102 మందికి కరోనా సోకింది. ఈ కేసుల్లో ఒమిక్రాన్ ఉందేమోననే అనుమానంతో పాజిటివ్ వచ్చిన వార

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కరోనా పాజిటివ్

ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా బారినపడ్డారు. మైల్డ్ సింప్టమ్స్ ఉండడంతో ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌

Read More

విమానం గాల్లో ఉండగా కరోనా పాజిటివ్

న్యూయార్క్:కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కట్టడి కష్టంగా మారుతోంది. కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తుండ

Read More

67కు చేరిన ఒమిక్రాన్ బాధితులు

హైదరాబాద్  : రాష్ట్రంలో ఒమిక్రాన్  కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా మరో ఐదుగురు కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలిపి మ

Read More

బీసీసీఐ చీఫ్ దాదాకు కరోనా

కోల్ కతా: బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కరోనా బారిన పడ్డాడు. సోమవారం రాత్రి నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన్ను కోల్ కతాల

Read More

వరంగల్ లో రెండో ఒమిక్రాన్ కేసు

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా వరంగల్ జిల్లాలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ

Read More

కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసుపై సైంటిఫిక్‌ డేటా పరిశీలన

దేశంలో ఇప్పటి వరకు 358 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, అందులో 117 మంది పూర్తిగా రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ తె

Read More

పాజిటివ్ వచ్చిన ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్ర తర్వాత ఢిల్లీలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఇందిరాగాంధీ ఇంటర్న

Read More

మేడ్చల్ స్కూల్ లో కరోనా కలకలం

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డిఆర్ఎస్ ఇంటర్ నేషనల్ స్కూల్ లో కరోనా కలకలం రేపింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న క్రమంలో ఓ విద్యార్థికి పాజ

Read More

 భారత్ లో 26కు చేరిన ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుతున్నాయి. ఈ రోజు వరకు మొత్తంగా కేసుల సంఖ్య 26 కు చేరుకుంది. లేటెస్టుగా  గుజరాత్‌లో రెండు కేసు

Read More

స్కూల్‌లో భారీగా కరోనా కేసులు.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్‌

దేశాన్ని  కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కొత్తగా వచ్చి ఒమిక్రాన్ వేరియంట్ ఓ వైపు భయపెడుతుంటే.. కొద్ది రోజులుగా స్కూళ్లు, కాలేజీల్లో భారీగా

Read More