
Corona Positive
coronavirus : గడిచిన 24 గంటల్లో 1,805 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా (coronavirus) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో యాభై ఆరు వేలకు పైగా టెస్టులు చేయగా పద్దెనిమిది వందల తొంబై
Read Moreబహిరంగ ప్రదేశాల్లో మాస్క్ మస్ట్ : మన్సుఖ్ మాండవీయ
రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించేందుకు కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహి
Read Moreకరోనా బారిన పడిన హిమాచల్ సీఎం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు కరోనా బారిన పడ్డారు. స్వల్పంగా జ్వరం ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు
Read Moreకొవిడ్తో మ్యాచ్ ఆడిన జార్జ్ డాక్రెల్
కరోనా పాజిటివ్ వచ్చినా ...టీ20 వరల్డ్ కప్ ఆడాడు ఓ క్రికెటర్. కరోనా సోకినట్లు తేలినా.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ క్రికెటర్ జార్జ్
Read Moreఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత రెండు, మూడు రోజులుగా కోవిడ్ 19 స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఎమ్మెల్
Read Moreతెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపింది. పాత బాలుర, బాలికల హాస్టల్ లో 18 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలిం
Read Moreబీహార్ సీఎంకు మరోసారి కరోనా
బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి కొవిడ్ బారినపడ్డారు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్గా నిర్థారణ అయింది.
Read Moreమహారాష్ట్రలో భారీగా పెరుగుతున్న కేసులు
కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కొత్తగా కొవిడ్ బారినపడుతున్న వారి
Read Moreకరోనా కేసులు పెరుగుతున్నయ్
హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దాదాపు నెల తర్వాత కేసుల సంఖ్య వంద దాటింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప
Read Moreరెండోసారి కరోనా బారిన పడ్డ అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా చెప్
Read Moreఐఐటీ మద్రాస్లో మరో 18 మందికి కరోనా
ఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిన్న 12 మంది కొవిడ్ పాజిటివ్గా తేలగా.. తాజాగా మరో 18 మంది కరోనా బారినపడ్డారు. దీంతో రెండు రోజుల వ్యవ
Read Moreఐఐటీ మద్రాస్లో కరోనా కలకలం
చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైలోని ఐటీటీ మద్రాస్లో కరోనా కలకలం రేగింది. 19 మందికి కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా.. 12 మందికి కరోనా పాజిటివ్గా తేలి
Read Moreఆస్ట్రేలియా ప్రధానికి కరోనా పాజిటివ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే లేటెస్టుగా ఆస్ట్రేలియా ప్ర&zw
Read More