Corona test
భయం మింగేసింది: కరోనా టెస్ట్ రిపోర్ట్ రాకముందే ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్య
రోగం కన్నా భయం చాలా ప్రమాదకరమైనది. కరోనా సోకిందేమోన్న ఆందోళనతో ఓ వ్యక్తి ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చివరికి
Read Moreసెల్ఫ్ ఐసోలేషన్ లోకి జార్ఖండ్ సీఎం
తన మంత్రిమండలిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సెల్ఫ్ ఐసోలేషన్ విధించుకున్నారు. తన కేబినెట్ మంత్రి మిథిలేష్ ఠాకూర
Read More36 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. సరిహద్దు బలగాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36 మంది బీ
Read Moreపాక్ విదేశాంగ మంత్రికి కరోనా పాజిటివ్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కరోనా వైరస్ సోకింది. తాను ఈ మహమ్మారి బారినపడినట్లు ఆయన శుక్రవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా వ
Read Moreటీటీడీ పాలక మండలి సభ్యుడికి కరోనా పాజిటివ్
తమిళనాడులో రోజు రోజుకీ కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పేద గొప్ప అన్న తేడా లేకుండా ఎవరినీ ఈ మహమ్మారి వదలడం లేదు. తిరుమల తిరుపతి
Read Moreఏపీలో కొత్తగా 657 కరోనా కేసులు.. 24 గంటల్లో ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు రోజూ భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 28 వేలకు పైగా శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 657 మంది వై
Read Moreప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే!
కరోనా అనుమానితులను చేర్చుకోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లు కింగ్కోఠి, గాంధీ, ఉస్మానియా చుట్టూ తిప్పుతున్న స్టాఫ్ బెడ్లు ఫుల్ అయినయంటున్న ప్రైవేటు హాస
Read Moreఖమ్మంలో పాజిటివ్.. గాంధీలో నెగెటివ్
ఖమ్మం అర్బన్, వెలుగు: ఆయనో డాక్టర్. కరోనా అనుమానంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శాంపిల్ ఇచ్చారు.పాజిటివ్ వచ్చింది. గాంధీలో టెస్ట్ చేయగా రిపోర్ట్ నెగెటి
Read Moreఇంట్లోనే టెస్టు.. నిమిషాల్లో రిజల్ట్
ఎన్సీఎల్ తో కలిసి కరోనా టెస్ట్ కిట్ తయారుచేస్తున్న ఐఐటీ ఢిల్లీ నెలలో అందుబాటులోకి! న్యూఢిల్లీ: లక్షణాలున్నోళ్లు టెస్టులు చేయించుకోవాలంటే పెద్దపరేషాన్
Read Moreకరోనా టెస్ట్ కోసం రోబో శాంపిల్ తీస్తది
కరోనా వారియర్లను వైరస్ బారి నుంచి కాపాడేందుకు ఓ తమిళ తంబి బాగా ఆలోచించి ఈ స్మార్ట్ రోబోను తయారుచేసిండు. శాంపిల్స్ సేకరించే టైంలో కరోనా అంటుకోకుండా ఈ
Read Moreకరోనా టెస్ట్కు ఎక్కువ చార్జ్ చేస్తే 104 కు కాల్చేయండి
హైదరాబాద్, వెలుగు: కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువగా చార్జ్ చేసే ల్యాబులపై తమకు ఫిర్యాదు చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్
Read Moreకరోనా నుంచి కోలుకున్న 2 లక్షల మంది పేషెంట్లు
దేశంలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,386 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి
Read More‘ప్రైవేటు’లో కరోనా టెస్టులు.. దేశమంతా ఒకే రేటు ఉండాలి: సుప్రీం కోర్టు
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్లలో కరోనా టెస్టులకు ప్రజల నుంచి వసూలు చేసే చార్జీలు దేశమంతా ఒకేలా ఉండాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకు అవస
Read More