
COVID19
కరోనాపై కలిసి ఫైట్ చేయకుంటే.. 20 లక్షల మంది చనిపోయే ప్రమాదం
న్యూఢిల్లీ: కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించింది. అన్ని దేశాలు కలిసికట్టుగా కరోనాపై పోరాడకపోత
Read Moreఎమ్మెల్యేలకు కరోనా.. క్వారంటైన్లోకి వెళ్లిన పంజాబ్ సీఎం
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ క్వారంటైన్లోకి వెళ్లారు. శుక్రవారం ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలకి రాష్ట్ర ముఖ్య
Read Moreఒకే రోజు 56,282 కరోనా కేసులు..904 మంది మృతి
భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.;ప్రతి రోజు 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 56,282 కరోనా కేసులు నమోదవ్వగా 9
Read Moreసీఎం అధికారిక నివాసంలోని ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్
దేశంలో పలువురు ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్రమంత్రి అమిత్ షా, తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, కర్నాట
Read Moreదేశంలో 15 లక్షలు దాటిన కేసులు..34వేలు దాటిన మరణాలు
దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 48513 కరోనా కేసులు నమోదవ్వగా 768 మంది కరోనాకు బలయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ
Read Moreతెలంగాణలో 1269 కరోనా పాజిటివ్ కేసులు.. 8 మంది మృతి
హైదరాబాద్: గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1269 కరోనా వైరస్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 8 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్
Read Moreతమిళనాడులో ఈ ఒక్కరోజే కరోనా కాటుకు 68 మంది బలి
తమిళనాడులో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఒక్కరోజే వేలాది కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బారిన పడి చనిపోతున్న బాధితుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగి
Read Moreఏపీలో కొత్తగా 1,933 కరోనా కేసులు.. 19 మంది మృతి
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,933 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేస
Read Moreబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సిబ్బందిలో ఐదుగురికి కరోనా
కరోనా వైరస్ టెస్ట్ల రిపోర్టులను ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇవ్వాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 48 గంటల్లో రావాల్సిన రిపోర్టు 5 రోజులైనా రా
Read Moreపోలీసులకు కరోనా ట్రీట్మెంట్ అవసరం లేదా?
రాష్ట్రంలో కరోనా టెస్టులు నిర్వహించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బీజేపీ నేతలు.. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. కరోనాను
Read Moreఎమ్మెల్యే రాజాసింగ్ గన్మెన్కు కరోనా పాజిటివ్
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ గన్మెన్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడు.. పరీ
Read Moreకరోనా పంజా.. 24 గంటల్లో 13586 కేసులు.. 336 మరణాలు
భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. ప్రతి రోజు దాదాపు 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 13,586 పాజిటివ్ కేసులు నమో
Read More