COVID19

కరోనాతో బ్రెజిల్‌లో ఒక్కరోజే 3వేల మంది మృతి

రియోడెజినిరో: బ్రెజిల్ లో కరోనా విలయం సృష్టిస్తోంది. వైరస్ తో మంగళవారం ఒక్కరోజే 3,251 మంది చనిపోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక్క సావోపాలో స

Read More

దేశంలో కరోనా కొత్త రకాన్ని గుర్తించాం: కేంద్రం

విదేశీ స్ట్రెయిన్స్‌‌‌‌ కూడా వేగంగా విస్తరిస్తున్నాయి కేసులు పెరగడానికి ఈ వేరియెంట్సే కారణమని చెప్పలేమని వెల్లడి  కేసులు,

Read More

మన హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్

ప్రపంచానికి ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు.. బయో ఏషియా సదస్సులో మంత్రి కేటీఆర్‌ మన దగ్గర లైఫ్​ సైన్సెస్​ రంగంలో 14 వేల మందికి జాబ్స్​ వచ్చినయ్ జీనోమ్​ వ్య

Read More

లాక్‌డౌన్‌తో కంటి రోగులు ఐదింతలు పెరిగారు

 చెన్నై: లాక్ డౌన్‌తో మనదేశంలో కంటి రోగులు ఐదింతలు పెరిగారు. రోజంతా ఇళ్లలోనూ ఉండిపోవడంతో గంటల తరబడి టీవీ చూడడం..  లేదా మొబైల్ ఫోన్లు, లాప్ టాప్‌లు, కం

Read More

కరోనా మరణాలు మన దగ్గరే తక్కువ

రికవరీ రేటులోనూ ఫస్ట్ ప్లేస్ సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత తక్కువగా కరోనా డెత్ రేటు ఇండియాలోనే నమోదైందని సెంట్రల్

Read More

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

ఐసీఎంఆర్​ సీరో సర్వేలో వెల్లడి డిసెంబర్​లో 3 జిల్లాల్లో 400 శాంపిళ్ల సేకరణ వారిలో 97 మందికి కరోనా వచ్చి, తగ్గినట్లు గుర్తింపు ఆగస్ట్–డిసెంబర్ మధ్య ర

Read More

సీరమ్ కరోనా​ వ్యాక్సిన్ ​ధర రూ. 250

త్వరలోనే కేంద్రంతో ఒప్పందం చేసుకునే చాన్స్ న్యూఢిల్లీ: కరోనా ట్రీట్​మెంట్​ కోసం పుణేకు చెందిన సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఎస్​ఐ) తయారు చేస

Read More

ఒక్కరోజే 44 వేల కేసులు..511 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,059 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 91,39,866 కు చేరింది. ఇక నిన్న దేశవ్

Read More

రికవరీ కాలేకపోతున్న విమాన కంపెనీలు

ఫ్రీ కరోనా లెవెల్స్‌‌కు ఎప్పుడొస్తాయన్నది ప్రశ్నార్థకం ప్రభుత్వం నుంచి సపోర్ట్ అంతంతమాత్రమే ఆదుకోవాలంటోన్న ఎయిర్‌ లైన్స్ బిజినెస్ డెస్క్, వెలుగు: కరోన

Read More

మణిపూర్‌ సీఎం ఎన్‌. బిరెన్‌ సింగ్‌కు‌ కరోనా వైరస్‌ పాజిటివ్

మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బిరెన్‌ సింగ్‌కు‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తెలింది‌. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో ఆదివారం ప్రకటించారు. దీంతో ఇటీ

Read More

ఒక్కరోజే 45,903 కేసులు..490 మరణాలు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,903 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 490 మంది చనిపోయారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య85,53,657 కు చేరగా..మరణాల సం

Read More

ఈ డాక్టర్ కు సలాం కొట్టాలి..87 ఏళ్ల వయసులో రోజు సైకిల్ పై తిరుగుతూ..

లక్షలు వసూలు చేసే ఆస్పత్రులు..వేలకు వేల ఫీజులు గుంజే డాక్టర్లు ఉన్న ఈ రోజుల్లో ఫ్రీగా చూసే డాక్టర్లు ఎవరైనా ఉంటారా?.అది కూడా ఈ కరోనా సమయంలో. అవును మహా

Read More

యూకేలో 3 నెలల్లో అందుబాటులోకి రానున్న కరోనా టీకా?

లండన్: మరో మూడు నెలల్లో బ్రిటన్ ప్రజలందరికీ కరోనా టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Read More