drugs

కోచిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

కోచి: ఇరాన్​కు చెందిన ఫిషింగ్ బోట్​ నుంచి 200 కిలోల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు నార్కోటిక్​ కంట్రోల్​ బ్యూరో(ఎన్​సీబీ) డిప్యూటీ డైరెక్టర్​ జనరల్​

Read More

సైబర్ క్రైమ్, డ్రగ్స్, ట్రాఫిక్పై ఫోకస్ పెడ్తా

హైదరాబాద్ ట్రాఫిక్పై మరికొద్ది రోజుల్లో యాక్షన్ ప్లాన్ చేపడుతామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఆపరేషన్ రోప్లో పార్కింగ్, ఫుట్పాత్ ఆక్రమణలపై

Read More

మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ డిసౌజా కస్టడీపై విచారణ

మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్ డిసౌజా అలియాస్ స్టీవ్ కస్టడి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. ఐదు రోజుల కస్టడీ కోరుతూ నాంపల్ల

Read More

మాయాగాళ్ల మాఫియా ‘డార్క్ వెబ్’

అదో చీకటి ప్రపంచం. వాయు వేగంతో దూసుకెళ్తున్న ప్రపంచాన్ని దోచుకుంటున్న మరో ప్రపంచం. ఆశ చూపి మోసం చేసే మోసగాళ్లున్న దోపిడి ప్రపంచం. అక్రమ వ్యాపారాలన్నిం

Read More

డీప్ వెబ్ వేదికగా డ్రగ్స్ దందా

అక్రమ వ్యాపారాలు, ఇల్లీగల్ మార్కెట్ కి డార్క్ వెబ్ అడ్డాగా మారుతోంది. డ్రగ్స్, వెపన్స్ లాంటివి ఓపెన్ మార్కెట్ లో కొనాలంటే కష్టం. దీంతో టెక్నాలజీని అడ్

Read More

చీకటి వ్యాపారాలు చేసుకొమ్మని కేసీఆర్ అనుమతిచ్చిండు

ఇసుక, డ్రగ్స్, ల్యాండ్ ​మాఫియాగా మారి కోట్లు సంపాదిస్తున్నరు  ఈడీని ప్రయోగిస్తే టీఆర్ఎస్ లో ఒక్కరూ మిగలరు  మంత్రి కాల్పులతో

Read More

ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారీ

హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ తయారుచేస్తోన్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సింథటిక్ డ్రగ్స్ తయాచేస్తున్నట్లు ప

Read More

పంజాబ్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

పంజాబ్: సినీ ఫక్కీలో డ్రగ్స్ ముఠాను పంజాబ్ పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. వారి నుంచి 10 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని ఫిర

Read More

మహారాష్ట్రలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఆర్గానిక్ కెమిస్ట్రీ పీజీ చేసి.. డ్రగ్స్ తయారు చేస్తుండు ఫార్మా కంపెనీపై  నార్కో  దాడులు.. భారీగా మాదక ద్రవ్యాలు పట్టివేత ముంబయి:

Read More

అసోంలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు

డ్రగ్స్ నిర్మూలన రహిత రాష్ట్రంగా అసోంను మార్చేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. యువత చెడు వ్యసనాలకు లోనవ్వకుడా పోలీసులు జాగ్రత్తలు తీసు

Read More

మత్తు పదారాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు

2.5 కోట్ల విలువైన మత్తు పదార్ధాలను సైబరాబాద్ పోలీసులు ధ్వంసం చేశారు. దుండిగల్ లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ లో 1338.05 కేజీల గంజాయి, 485ml హాష్ ఆ

Read More

కేటీఆర్ కుల అహంకారిగా మాట్లాడుతున్నారు

నిజామాబాద్: ఫసల్ భీమా యోజన పథకం రాష్ట ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. గత సంవత్సరం అ

Read More

రాష్ట్రం లిక్కర్​ ఆదాయంతోనే నడుస్తోంది

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో యువత మద్యం, డ్రగ్స్ బారినపడటం ఆందోళనకరమని, ప్రభుత్వమే వీటిని నియంత్రించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు

Read More