Farmer's

భీంపూర్లో కలకలం రేపుతున్నపులి సంచారం

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్  మండలంలో  పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల వ్యవధిలో రెండు పశువులను హతమార్చడంతో  జనం ఆందోళనక

Read More

పాడి రైతులకు ఇన్సెంటివ్ ఇయ్యట్లే

2019 జనవరి నుంచి ఫండ్స్ రిలీజ్ చేయని ప్రభుత్వం పల్లెల్లో పాల సేకరణకు విజయ డెయిరీకి తప్పని ఇబ్బందులు బకాయిలను వెంటనే అందించాలంటున్న రైతుల మహబూబాబాద్, వ

Read More

64 శాతం రైతుల దగ్గర రెండున్నర ఎకరాల్లోపే..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలోని 64.84 శాతం మంది రైతుల దగ్గర రెండున్నర ఎకరాల్లోపే భూములు ఉన్నాయని సీఎం కేసీఆర్‌‌‌‌ సోమవారం కౌన్సిల్‌‌‌‌లో ప్రకటించ

Read More

మత్స్య ఎడిషన్‌ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని

ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ(గురువారం,సెప్టెంబర్-10) రెండు కొత్త పథకాలను ప్రారంభించారు. మత్య్సకారుల కోసం పీఎం మత్స్య సంపద యోజన, పాల రైతుల కోసం ఈ గోపాల యాప

Read More

కేసీఆర్ మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో గెలిచారు: జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తాము 24 గంటలు ప్రజలతో కలిసి…ప్రజల కోసం పనిచేస్తున్నా… ఎన్నికల్లో ఓడిపోతున్నామన

Read More

రాష్ట్రంలో లక్ష టన్నుల యూరియా కొరత

మార్క్ ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ 16 వేల టన్నులే సిద్దిపేట, వికారాబాద్‌, రంగారెడ్డి మార్క్ ఫెడ్‌లో నిల్వలు జీరో 25 జిల్లాల్లోని కంపెనీ గోదాముల్లో నో స్టాక్

Read More

రైతు ఆత్మహత్యల్లో ఐదో స్థానంలో రాష్ట్రం

పోయినేడాది ప్రాణం తీసుకున్న 499 మంది దేశమంతటా 10,281 మంది రైతులు, కూలీల ఆత్మహత్యలు 3,927 ఆత్మహత్యలతో మహారాష్ట్ర ఫస్ట్​ ప్లేస్​ ఎన్​సీఆర్​బీ రిపోర్ట్​

Read More

నారాయణపేట కలెక్టరేట్ ఎదుట తండ్రీ కొడుకుల ఆత్మహత్యాయత్నం

నారాయణపేట: జిల్లా  కలెక్టర్ కార్యాలయం ముందు తండ్రి కొడుకులు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరు నారాయాణపేట మండలం శాంసన్ పల్లి గ్రామానికి చ

Read More

క్రాప్ లోన్లు సగం కూడా ఇయ్యలే

కనీసం 25 శాతం మంది రైతులకు కూడా అందలే సర్కార్ ఆదేశాలను పట్టించుకోని బ్యాంకర్లు వానాకాలం టార్గెట్ రూ.31,933 కోట్లు ఇప్పటివరకు ఇచ్చింది రూ.13,850 కోట్లే

Read More

దళిత రైతులపై ఎమ్మెల్యే యాదయ్య అనుచరుల దాడి

రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరులు దాడి చేశారు. ముడిగ్యాల‌ గ్రామానికి చెందిన జూక

Read More

కరోనా ఎఫెక్ట్‌.. ఎకానమీ స్లో డౌన్:‌ రైతులకు లోన్లు కట్‌‌

అగ్రికల్చర్‌‌ మొండిబకాయిలు పెరుగుతాయంటున్న బ్యాంకులు తప్పక ప్రైవేటు వ్యక్తుల దగ్గరకు పోతున్న రైతన్నలు బ్యాంకులతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ వడ్డీకి అప్

Read More

పత్తి రైతులను దోచుకుంటున్నా పట్టించుకోరా?

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న సీడ్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నయి ఏం చర్యలుతీసుకున్నరో చెప్పాలని ఆదేశం హైదరాబాద్,వెలుగు: విత్తన కంపెనీలు

Read More

కేసీఆర్ కు కొడుకుపైనే ప్రేమ.. రైతుల మీద లేదు: రేవంత్ రెడ్డి

వరంగల్ లో కేటీఆర్ షో చేశారు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలి ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలి సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

Read More