Farmer's

రైతు సంఘాల నేతలతో అమిత్ షా చర్చలు.. అర్ధరాత్రి దాకా కొనసాగిన మీటింగ్

న్యూఢిల్లీ:  రైతు సంఘాల నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం భేటీ అయ్యారు. ‘భారత్ బంద్’ పూర్తయిన తర్వాత రాత్రి 8 గంటలకు వారితో సమావేశమయ్యారు. అర

Read More

ఉద్రిక్తంగా చలో ఢిల్లీ.. సరిహద్దులు మూసివేత

రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమం హర్యానాలో ఉద్రిక్తంగా మారింది.  కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ చలో ఢిల్లీకి హర్యానా, పంజా

Read More

వరి కోతకొచ్చింది.. కొనేటోళ్లేరి?

పొలంలోనే రాలుతున్న వడ్లు 6,491 కొనుగోలు సెంటర్లకు  3,485 మాత్రమే తెరిచిన్రు చాలా చోట్ల సెంటర్లు లేక  రైతుల ఆందోళన సెంటర్ల ఓపెనింగ్​లోనూ రాజకీయాలే.. లీ

Read More

రైతుల సమస్యలపై 12న కలెక్టరేట్ల వద్ద ధర్నా

కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం-సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్: రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగ

Read More

రైతులను లంచం అడిగితే ఉరిశిక్ష!

మద్రాస్ హైకోర్టు మధురై డివిజన్ బెంచ్ న్యాయమూర్తుల సంచలన వ్యాఖ్యలు చెన్నై: రాష్ట్రంలో ప్రభుత్వ గోదాముల్లో పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి రైతుల నుంచి ల

Read More

తెలంగాణలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి

ప్రధానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్వీట్ తెలంగాణలో వర్ష బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానికి లేఖ ర

Read More

సన్నవడ్ల సాగుతో రైతులకు మస్తు నష్టాలు.!

    సర్కారు పిలుపుతో 24 లక్షల ఎకరాల్లో సాగు     చీడపీడలతో పెరిగిన పెట్టుబడులు     ఎకరాకు  రూ.10 వేలకు పైగా అదనపు ఖర్చు     దొడ్డు రకాలతో పోలిస్తే తగ్

Read More

సర్కార్ విత్తనాలేసిన్రు..నిండా మునిగిన్రు

    రైతులకు కోట్లలో నష్టం     నాసిరకం విత్తనాలు అంటగట్టారంటూ కొత్తగూడెం జిల్లాలో రైతుల ఆందోళన     నిరసనగా డీఏవో ఆఫీస్ ముట్టడి భద్రాద్రి కొత్తగూడెం,

Read More

మద్దతు ధరకు కొనలేకే మక్కలు వద్దంటున్రు

    కేంద్రం కొనే పంటలపైనే రాష్ట్ర సర్కారు మొగ్గు     యాసంగికి కూడా మక్కలు వద్దని సర్కారు నిర్ణయం?     త్వరలో వరిపైనా ఆంక్షలు పెడ్తరేమోనంటున్న ఎక్స్‌‌

Read More

రైతుల కోసం రామసేతు యాప్

 తక్కువ అద్దెకు అగ్రి మెషినరీలు  బుక్ చేసుకుంటే నేరుగా పొలానికే  యాప్ రూపొందించిన సికింద్రాబాద్ కు చెందిన రమ్యప్రియ హైదరాబాద్, వెలుగు: పంట సాగు నుంచ

Read More

అకాల వర్షాలకు ఆగమవుతున్న రైతన్న

వెలుగు, నెట్​వర్క్: అకాల వర్షాల కారణంగా రైతులు ఆగమవుతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో కురిసిన వానలకు కోతకొచ్చిన వరి నేలకొరిగింది.  కోసిన వరిమెదలు, వడ్ల

Read More

మక్క రైతులకు రూ. 500 కోట్ల నష్టం

తక్కువ ధరకు కొనేందుకు వ్యాపారుల మోఖా వానాకాలం సీజన్ లో రాష్ట్రంలో 2.25 లక్షల ఎకరాల్లో సాగు 7.65 లక్షల  రాబడి రావొచ్చని అంచనా హైదరాబాద్, వెలుగు: మక్క

Read More

బర్లు, గొర్లు ఇచ్చి.. బంగారు భూములు గుంజుకుంటరా?

    నేషనల్​ బీసీ కమిషన్​ ముందు ముచ్చర్ల ఫార్మాసిటీ బాధిత రైతుల ఆవేదన      కేసీఆర్​ బంగారు తెలంగాణ అంటే నమ్మి మోసపోయినం హైదరాబాద్​, వెలుగు: ‘‘సీఎం కే

Read More