Farmer's
తహసీల్దార్ అండతో భూములు లాక్కున్నారంటూ రైతుల ఆందోళన
కీసర తహసీల్దార్ నాగరాజు అండతో ప్రైవేట్ వ్యక్తులు తమ భూములను లాక్కోవాలని చూస్తున్నారంటూ శనివారం రాంపల్లి దాయర వద్ద రైతులు ఆందోళన చేశారు. ఎన్నో
Read Moreజయశంకర్ జిల్లాలోని చలివాగులో చిక్కుకున్న 12 మంది రైతులు
జయశంకర్ జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్న విషయం తెలిసిందే. శనివారం టేకుమట్ల మండలం
Read Moreప్రాజెక్టులకు భూములిచ్చి..రైతుబంధుకు దూరమైన్రు
సేకరించిన భూమి కాకుండా మొత్తం సర్వే నంబర్ బ్లాక్ చేసిన ఆఫీసర్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, కాలువల
Read Moreఆహారశుద్ధి పరిశ్రమలతో రైతులకు మేలు : మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగానికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్. ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ పాలసీలపై మంత్రులత
Read Moreనేడు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ నగదు
8.5 కోట్ల రైతులకు రూ. 17,100 కోట్లు పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలోకి రూ .17 వేల కోట్ల
Read Moreరైతు బీమాకు రూ.1,141 కోట్లు రిలీజ్
ఉత్తర్వులు జారీ చేసిన వ్యవసాయ శాఖ హైదరాబాద్, వెలుగు: రైతు బీమా పథకం కోసం రూ.1,141.44 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ
Read More3 లక్షల వ్యవసాయ ఖాతాల్లో తప్పుడు ఆధార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఊర్లలో కొందరి వ్యవసాయ భూముల అకౌంట్లను తప్పుడు ఆధార్ నంబర్లతో సీడింగ్ చేశారని, వాటిని వెంటనే సరి చేయాలని కలెక్టర్
Read Moreరుణమాఫీ కాకపోవడంతో రైతుల ఇబ్బందులు
పాత అప్పు చెల్లిస్తేనే కొత్తవి ఇస్తామంటున్న బ్యాంకర్లు రూ.25 వేల లోపు మాత్రమే మాఫీ చేసిన ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వ్యవసాయాన్నే నమ్ముకొని
Read Moreకాంగ్రెస్ మొదలుపెట్టిందని.. టీఆర్ఎస్ పూర్తి చేయట్లే..
నెట్టెంపాడు కాలువలు ఎక్కడికక్కడ తెగుతున్నయ్ తెలంగాణ వచ్చి ఆరేండ్ల యినా లైనింగ్ చేయలే రెండు లక్షల ఆయకట్టు లక్ష్యంతో ఎత్తిపోతలు తాజాగా పలుచోట్ల గండ్లు..
Read Moreరైతులు వాణిజ్య పంటలే ఎక్కువేస్తున్నరు
తగ్గిన ఆహార పంటలు రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైన 81 లక్షల ఎకరాల్లో 53 లక్షలు పత్తే వరి సాగు గతేడాది 52 లక్షల ఎకరాలు.. ఈసారి 11 లక్షలే సర్కారు నియంత్రిత
Read Moreరైతులకు చెప్తానన్న శుభవార్త ఎక్కడికి పోయింది: కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. వారంలో రైతులకు శుభవార్త చెప్తాను అని కొండపోచమ్మ సాగర్
Read Moreపోతిరెడ్డి పాడుపై రైతుల పోరుబాట
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నేడు సుప్రీంలో పిటిషన్ హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ కెపాసిటీ
Read Moreరైతులను సొంత భూముల్లోకి పోనివ్వని ఎన్హెచ్ఏఐ
రైతులను భూముల్లోకి పోనియ్యట్లే! చౌటుప్పల్, వెలుగు: రైతుల భూముల్లోకి రైతులనే పోనియ్యట్లేదు హైవే అధికారులు. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి వెంట భూములున
Read More