Farmer's

ఆరో రోజుకి చేరిన పంజాబ్ రైతుల రైల్ రోకో

పంజాబ్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ లో రైతులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. పంజాబ్ రైతుల రైల్ రోకో మంగళ

Read More

భారీ వర్షాలకు సీడ్ కాటన్ రైతులు ఆగం

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట మురిగిపోతున్న పత్తి కాయలు… భారీగా లాస్‌ అయిన రైతులు ఆదుకోవాలని కంపెనీలు, సర్కారుకు విన్నపం గద్వాల, వెలుగు : ఎడతెరిపి లేకుం

Read More

రైతుల మేలు కోసమే అగ్రి బిల్లులు తీసుకొచ్చాం

68వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ న్యూఢిల్లీ:   కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అగ్రి బిల్లులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అ

Read More

అగ్రి బిల్లు లకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతన్న

అగ్రి బిల్లు లకు వ్యతిరేకంగా భారత్ బంద్ పంజాబ్, హర్యానాల్లో ఆందోళనలు తీవ్రం రోడ్లపై భైఠాయింపు, రైల్వే ట్రాకులు బ్లాక్ ఢిల్లీ బార్డర్లో రైతుల అడ్డగింత

Read More

ఎంఎస్‌‌పీని కాంగ్రెస్ ఎందుకు చట్టం చేయలేదు?

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలనుకున్న కొత్త బిల్లుల్లో రెండు బిల్స్ రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. విపక్ష స

Read More

ఏడాదికి 12 పంటలు పండిస్తూ.. రైతులకు అవగాహన కల్పిస్తున్న60 ఏళ్ల విజయ్ జర్దారీ

రైతులు మామూలుగా అయితే ఏడాదికి రెండు పంటలు పండిస్తరు. ఇంకొంతమందైతే వాళ్ల వీలును, పరిస్థితులను బట్టి మూడు పంటలు పండిస్తరు. కానీ ఏడాదికి 12 పంటలు పండించవ

Read More

అసైన్డ్ భూములపై కన్నేసిన ప్రభుత్వం

పారిశ్రామిక కారిడార్​ పేరిట అసైన్డ్ భూములకు ఎసరు నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 1,500 ఎకరాల గుర్తింపు చిట్యాల మండలం వెల్మినేడులో 62 ఎకరాల సేకరణ తీవ్

Read More

మద్దతు ధర, మార్కెట్..​ రెండూ ఉంటాయని రైతులకు మోడీ భరోసా

ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎలాంటి నిర్బంధాలు ఉండవు.. దళారీ వ్యవస్థ నుంచి విముక్తి లభిస్త

Read More

వ్యవసాయ బిల్లు రైతుల పాలిట ఉరితాడు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుపై తెలంగాణ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో రైతులకు చాలా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధాని మోడీ

Read More

పేదల నుంచి లక్షలకు తీసుకుని..కోట్లకు అమ్ముకుంటవా?

హైదరాబాద్​, వెలుగు: పేదలకు ఇచ్చిన భూములను సీఎం కేసీఆర్​ కార్పొరేట్లకు పంచుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. 20 వేల ఎకరాల భూముల

Read More

కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకుంది

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీరని నష్టం కలుగుతుందని ఎంపీ కేశవరావు పేర్కొన్నారు. కేంద్రం తీసుకు వచ్చిన చట్టం మార్కెటింగ్‌ ఏజెంట్లకు కూడా న

Read More

ఆయకట్టుకు పూర్తి స్థాయిలో పక్కాగా నీళ్లు

వానాకాలం పంటలకు పూర్తిగా అందే చాన్స్ భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ ఫుల్ ఈసారి సింగూరుకు ఆశాజనకంగా వరద హైదరాబాద్‌‌, వెలుగు:  కృష్ణా, గోదావ

Read More

భీంపూర్లో కలకలం రేపుతున్నపులి సంచారం

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్  మండలంలో  పులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల వ్యవధిలో రెండు పశువులను హతమార్చడంతో  జనం ఆందోళనక

Read More