fire accident
అగ్ని ప్రమాదంలో 15 పశువులకు తీవ్ర గాయాలు
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 15 మూగ జీవాలు గాయపడ్డాయి. కుర్నపల్లి గ్రామానికి చెందిన అబ్బయ్య అనే ర
Read Moreతిరుమలలోని వకుళామాత పోటులో ప్రమాదం
తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలోని వకుళామాత పోటులో ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఐదుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. చింతపండు రసం తయారు చేస్తుండగా…బాయిలర్
Read Moreతమిళనాడులో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు .. ఐదుగురు మృతి
తమిళనాడులో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల ధాటికి కూలీలు కాలిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గా
Read Moreహైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : అబిడ్స్లోని ఓ భవనంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగి
Read Moreస్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదం వ్యవహారంపై విచారణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిన సుప్
Read Moreశ్రీశైలం ఘటన: వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలి
సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్: శ్రీశైలం ఘటనపై అన్నీ వేళ్లూ ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయని.. పవర్ ప్లాంట్లో జరిగిన అగ
Read Moreవరదలు వచ్చినా, ప్రమాదాలు జరిగినా… కేసీఆర్ మాత్రం బాధితుల వద్దకు వెళ్లరు
హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన డివిజినల్ ఇంజనీర్ శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు బీజేపీ రాష్ట్
Read Moreశ్రీశైలం ఘటనపై టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ అధ్యక్షతన కమిటీ
శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ
Read Moreసంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లిలో అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామికవాడలోని డ్రమ్ముల గోడౌన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెల
Read Moreశ్రీశైలం అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి సహా పలువురి సంతాపం
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటనపై ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవి
Read Moreనిన్న రాత్రే విధుల్లోకి చేరాడు.. తెల్లారేసరికి విగతజీవిగా మారాడు.
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు వ్యక్తి మృతి చెందాడు. జిల్లాలోని చివ్వేంల మండలం జగనతండాకి చెందిన
Read More












