floods

గవర్నర్ యాక్టివ్..బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్

గవర్నర్ యాక్టివ్  బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్ వరదలు, స్త్రీ సంక్షేమంపై దృష్టి వరంగల్ లో పర్యటిస్తున్న గవర్నర్ గందరగోళంలో ప్రైవేటు వర

Read More

పంట నష్టాలపై అంచనాలు రెడీ చేయండి..: మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు, వారి పంటల వివరాలు వెంటనే నమోదు చేయాలని మంత్రి గంగుల కమలాకర్​ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2

Read More

రెయిన్​ అలర్ట్.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన

భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెయిన్​ అలెర్ట్​ జారీ చేసింది. ఆగస్టు 2, 3 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా

Read More

కాళేశ్వరం ముంపు భూములకు ఒక ఎకరానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి : వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తున్న మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వరద బాధితులను పరామర్శించారు. గోదావరి నది ప్రవాహం, రాళ్లవ

Read More

కబ్జాలే సిరిసిల్లను  ముంచుతున్నయి

ఏటా మునుగుతున్నా నివారణ చర్యల్లేవ్​     మునిగిన ప్రతిసారీ తీవ్రంగా నష్టపోతున్న ప్రజలు     గత అనుభవాల నుంచి పాఠాల

Read More

వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్ టీమ్

వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన జరిగిన నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్లు 397 కోట్ల నష్టం వాటిల్లిందన్న గ్రేటర్ కమిషనర్ రిజ్వాన్​ బాషా

Read More

వరంగల్లో ఒక్కో ఇంటికి రూ.50వేల దాకా నష్టం..సర్కారు ఇచ్చేది 3,800 మాత్రమే!

వరంగల్​లో ఒక్కో ఇంటికి  రూ.50వేల దాకా నష్టం నీటమునిగిన టీవీలు, కూలర్లు, ఫ్రిజ్‍లు రిపేర్ల కోసం మెకానిక్‍ షాపులకు బండ్లు ఇంట

Read More

బాహుబలి సీన్ రిపీట్: హాస్పిటల్ వెళ్లాలంటే.. శివగామిలా మారాల్సిందేనా?

బాహుబలి సినిమాలో శివగామి మహేంద్ర బాహుబలిని బల్లాల దేవ నుంచి రక్షించడానికి నదిలో ఈదుతూ.. ప్రాణాలు విడిచి బాబు ప్రాణాలు కాపాడిన ఘటన గుర్తుందా.. ప్రాణాలు

Read More

రూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది

Read More

ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా

ఢిల్లీలో తెలంగాణ భవన్ ముందు ఆందోళనకు దిగారు పీసీసీ చీఫ్ రేవంత్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు. నష్టపోయిన రైతులు, సామాన్య ప్రజలను ప్ర

Read More

వరదలకు కూలిన ఇల్లు.. ఆగిన గుండె

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: వానలు, వరదలతో అతలాకుతలమైన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో మరో విషాదం చోటుచేసుకుంద

Read More

వరదలకు 41 మంది చనిపోయారు.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగింది పంట నష్టంపై సర్వే పూర్తి కాలేదు రిపోర్టు వచ్చాక బాధిత రైతులను ఆదుకుంటాం అఫిడవిట్‌‌ దాఖలు చేసిన వి

Read More