food poison

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం E 1, E 2 మెస్ లో ఫ్రైడ్ రైస్ తిన్న దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆర్జీయూకేటీ

Read More

దామరచర్ల గురుకులంలో ఫుడ్ పాయిజన్

నల్గొండ జిల్లా: దామరచర్ల మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ క

Read More

భీంపూర్ KGVBలో... 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో భోజనం అంటే భయంతో వణికిపోతున్నారు విద్యార్థులు. వరుసగా స్కూళ్లు, KGVB ల్లో ఫుడ్ పాయిజన్ అవుతుండడంత

Read More

మధ్యాహ్నం భోజనం తిని.. ఆస్పత్రిలో చేరిన 70 మంది పిల్లలు

ఆస్పత్రిలో చేరిన 70 మంది పిల్లలు   కర్నాటకలోని స్కూల్​లో ఘటన బెంగళూరు: కర్నాటక చామరాజనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ స్కూల్​లో మధ్యాహ్న

Read More

రెండు స్కూళ్లలో ఫుడ్​ పాయిజనింగ్

45 మంది స్టూడెంట్లకు అస్వస్థత బాన్సువాడ/వర్ని, వెలుగు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని రెండు స్కూళ్లలో గురువారం ఫుడ్​పాయిజనింగ్​తో 45 మంది

Read More

హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది ఆస్పత్రిపాలు

స్కూల్ హెడ్మాస్టర్ ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లి ఆహారం తిన్న తర్వాత డయేరియా, వాంతులు కావడంతో దాదాపు 100 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇందులో 51 మంది పిల్లల

Read More

సీఎం కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత

బిర్యానీ తిని 145 మంది అనారోగ్యానికి గురైన ఘటన అస్సాంలో జరిగింది. వీళ్లు బిర్యానీ తిన్నది ఎక్కడో కాదు. స్వయాన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే.

Read More

ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌‌.. అప్పులు తీర్చేందుకు తల్లి, చెల్లి హత్య?

మేడ్చల్‌ జిల్లా రావల్​కోల్‌లో దారుణం క్రికెట్ బెట్టింగ్​కు బానిసై అప్పులు చేసిన కొడుకు ట్రీట్​మెంట్ పొందుతూ ఇద్దరూ మృతి కొడుకును అదుపులోకి తీసుకున్న ప

Read More

ఫుడ్ పాయిజన్ తో 22 మందికి అస్వస్థత

ఉట్నూరు,వెలుగు: ఫుడ్ పాయిజన్ తో 22 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాం నాయక్ తండాలో ఓ కుటుంబం మంగళవారం దసరా దేవి పూజలు

Read More

పులిహోర తిని 100 మందికి అస్వస్థత

కరీంనగర్: వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామంలో పులిహోర ప్రసాదం పంచిపెట్టారు. అయితే ఆ పులిహోర తిన్న 100 మందికి పైగా గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ స

Read More

గురుకులంలో కలుషిత ఆహారం తిని  30 మందికి అస్వస్థత

హైదరాబాద్‌లోని విజయనగర్‌ కాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలలో  విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడంతో దాదాపు 30 మంది విద్యార్ధులకు

Read More

వికటించిన పెళ్లి విందు:ముగ్గురు మృతి, హాస్పిటల్లో 22మంది

ఆదిలాబాద్ జిల్లాలో ఓ వివాహ విందు పలు కుటుంబాల్లో విషాదం నింపింది. నార్నూరు మండలం కొత్తపల్లి -H కోలంగూడ గ్రామంలో ఇవాళ ఓ పెళ్లి విందు పెట్టారు. దానికి ప

Read More

గురుకులంలో ఫుడ్ పాయిజన్

40 మంది విద్యార్థులకు అస్వస్థత హవేలి ఘనపూర్‌‌‌‌ మండలకేంద్రం లోని మహాత్మాజ్యోతిబాపూలే బాలికలగురుకుల పాఠశాలలో ఫుడ్‌‌‌‌ పాయిజన్‌‌తో 40 మంది స్టూడెంట్స్

Read More