
former
దొరలను మళ్లా రానియ్యొద్దు..మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి
హుస్నాబాద్, వెలుగు: పేదల భూములను గుంజుకుంటున్న దొరలను మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్
Read Moreసివిల్ సర్వెంట్లు చట్టాలను సమర్థంగా అమలు చేయాలి
ముషీరాబాద్, వెలుగు: సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అంకితభావంతో పనిచేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు
Read Moreప్రధాని ఒక్కరే నీతిమంతుడైతే సరిపోదు
హైదరాబాద్: ప్రధాని ఒక్కరే నీతిమంతుడైతే సరిపోదని, కింది స్థాయి నాయకులు కూడా అలానే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట
Read Moreపీవీకి సీఎం కేేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్: రేపు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... క్లిష్ట సమయ
Read Moreపేదల భూములను లాక్కుంటున్నారు
మహబూబ్ నగర్: పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా గుంజుకుంటోందని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. శనివారం మహబూబ్
Read Moreబాలయ్య మృతి చిత్ర సీమకు తీరని లోటు
హైదరాబాద్: సీనియర్ నటుడు మన్నవ బాలయ్య మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బాలయ్య
Read Moreమాజీ సీఎం సిద్ధరామయ్య డ్యాన్స్ వీడియో వైరల్
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్ధ రామయ్య డ్యాన్స్ వీడియో వైరల్ గా మారింది. సిద్ధ రామయ్య స్వస్థలమైన సిద్దరమణహుండిలో జాతర
Read Moreలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వివేక్ హాజరు
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ధర్మారం మండలం గోపాల్ రావు పేటలో
Read Moreతెలంగాణ ద్రోహి పోచారం శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఘాటుగా విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్
Read Moreసీఎం బర్త్ డే వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
చౌటుప్పల్: సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్
Read Moreవానాకాలంలో రికార్డు స్థాయిలో వడ్లు కొన్నాం
రైతుల ఖాతాల్లో రూ.10,394 కోట్లు వేశాం: గంగుల హైదరాబాద్, వెలుగు: వానాకాలం వడ్లు రికార్డు స్థాయిలో కొన్నామని సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ అ
Read Moreకేసీఆర్.. రైతుల చావుకేకలు నీ చెవికి చేరడం లేదా?
రైతులు చస్తుంటే… పరామర్శించడం పాపమా? అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. ప్
Read Moreకొనుగోలు కేంద్రాలు ఉంచాలా? తీసేయాలా?
యాసంగిలో ధాన్యం కొనేదిలేదని కేంద్రం మరోసారి చెప్పిందని రాష్ట్ర వ్యవసాయమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ తో సమావేశం తర్
Read More