V6 News

former

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్​ ధ్యేయం : దామోదర రాజనర్సింహ

పుల్కల్, వెలుగు : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్​ ధ్యేయమని  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు.  సోమవారం మండలంలోని బస్వాపూర్, సింగూర్,

Read More

పార్టీనే నమ్ముకున్నోళ్లకు పదవులివ్వరా?.. బీఆర్ఎస్ ​నేతల ఆవేదన

ఏండ్లుగా ఎదురు చూస్తున్నా అవకాశాల్లేవని అసంతృప్తి నామినేటెడ్ పోస్టుల్లేవు, పార్టీ పదవుల్లేవని అసహనం  మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని

Read More

తగ్గిన సన్నాల సాగు..పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ

సాగు చేసేందుకు వెనుకాడుతున్న రైతులు ఈసారి 11,383 ఎకరాల్లోనే సన్నాలు  2.80 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం యాదాద్రి, వెలుగు : సన్నాల సాగు ఏట

Read More

జులైలో వరదలు.. ఆగస్టులో కరువు

వానాకాలం పంటలు ఆగమాగం పత్తి, వరి, మక్క, కంది సాగుపై తీవ్ర ప్రభావం ఇట్లనే ఇంకో పది రోజులుంటే కష్టకాలమే.. వెలవెలబోతున్న కృష్ణా ప్రాజెక్టులు ఆగస

Read More

భూమి తమదంటూ ఫారెస్ట్ ఆఫీసర్ల ప్లాంటేషన్.. విషం తాగి రైతు ఆత్మహత్యాయత్నం

పెట్రోల్​ పోసుకున్న మహిళలు రైతు పరిస్థితి విషమం  కామారెడ్డి జిల్లా కొండాపూర్​శివారులో ఘటన​ లింగంపేట, వెలుగు : ఫారెస్ట్​రేంజ్​ఆఫీసర్,

Read More

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి : బూర నర్సయ్య గౌడ్ 

భూదాన్ పోచంపల్లి, వెలుగు : వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ

Read More

కేటీఆర్​ను కలిసిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య

యాదాద్రి, వెలుగు : ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య పుట్టిన రోజు సందర్భంగా గురువారం మంత్రి కేటీఆర్​ను సెక్రటేరియట్​లో కలిశారు. ఈ సందర్భంగా భిక్షమయ

Read More

ఫ్రీ కరెంట్‌‌‌‌‌‌‌‌పై రేవంత్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యలు సరికాదు : మంత్రి సత్యవతి

మహబూబాబాద్, వెలుగు : రైతులకు కేవలం మూడు గంటల కరెంటే సరిపోతుందని చెప్పడం సరికాదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌&zwnj

Read More

విద్యా వ్యవస్థను కేసీఆర్ ​భ్రష్టు పట్టించాడు : షబ్బీర్ ​అలీ

 మాజీ మంత్రి షబ్బీర్​అలీ కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్​ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నేత షబ్బీర్​అల

Read More

సురభి కెమికల్ ఫ్యాక్టరీ ఎత్తివేయాలి.. సంగారెడ్డి జిల్లా- వడ్డేపల్లి గ్రామస్తుల ఆందోళన

హైదరాబాద్, వెలుగు:  ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న సురభి కెమికల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని సంగారెడ్డి జిల్లా హన్నురు  మండలం వడ్డేపల్లి గ్ర

Read More

మా వార్డులను పట్టించుకోరా?..జూపల్లి వర్గం కౌన్సిలర్ల ధర్నా

జూపల్లి వర్గం కౌన్సిలర్ల ధర్నా కొల్లపూర్(నాగర్​ కర్నూల్), వెలుగు: కొల్లాపూర్​ మున్సిపల్​ చైర్ పర్సన్, కమిషనర్​ తమ వార్డుల అభివృద్ధికి ఫండ్స్​

Read More

గుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రెండ్రోజుల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు యువకులు చనిపోయారు. న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల రాజు(32)

Read More

రైతులకు బేడీలు వేయడం బాధాకరం

హైదరాబాద్, వెలుగు: భువనగిరిలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకెళ్లడం బాధాకరమని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంకెళ్లు వేయడాన్ని ఖండిస్తున

Read More