gandhi bhavan

అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, MLA,MPల భరతం పడ్తామ్

కోర్టుకు వెళ్తాం..  సీబీఐకీ వెళతాం..ఎక్కడివరకైనా పోరాడ్తం టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోకుండా.. అధికారులపై ఏసీబీ రైడ్స్ ఎందుకు చేస్తున్నారు

Read More

మోడీని, కేసీఆర్ ను గద్దె దించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇద్దరిని గద్దె దించేందుకు ఇ

Read More

రేవంత్ ఛార్జ్ తీసుకునేలోపు గాంధీ‌భవన్‌లో వాస్తుమార్పులు

గాంధీ‌భవన్‌లో వాస్తుమార్పులకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు శ్రీకారం చుట్టారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ‌గా బాధ్యతలు తీసుకుంట

Read More

సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి

సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకని విమర్శించారు  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏడేళ్లుగా దళితులపై దాడులు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. గ

Read More

కేసీఆర్‌కు బీజేపీని ప్రశ్నించే ధైర్యం లేదు

తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ల కాలంలో ప్రజల ఆక్షాంక్షలకు అనుగుణంగా పాలన ఏమాత్రం లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియ

Read More

ఇళ్లు కడితే టీఆర్ఎస్ కార్పొరేటర్లు పిల్లర్ కు 50వేలు వసూలు చేస్తున్నారు

వందేళ్లలో జరగని కబ్జాలు ఆరేళ్లలో జరిగాయి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైనా ఇళ్లు కట్టుకుం

Read More

వచ్చే ఎన్నికలలో వారంతా కాంగ్రెస్ వైపే.. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే

గాంధీ భవన్: రాష్ట్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందంటే డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కృషియే అందుకు కారణమ‌ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న

Read More

కేసులకు భయపడం.. న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: మాపై కేసులు పెడితే భయపడేది లేదు..న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు.. అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం  ప్రభాకర్ స్పష్టం చేశారు. గాంధీ భవ

Read More

రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం

హైద‌రాబాద్:  పరిపాల‌నలో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల‌లో విఫలమైంద‌ని, ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయో ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్ట

Read More

గాంధీభవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

ఇందిరాగాంధీ కుమారునిగా.. జవహర్ లాల్ నెహ్రూ మనువడిగా రాజీవ్ గాంధీ ఎంతో ఖ్యాతి గడించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచం ఆశ్చర్య

Read More

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీనే

గాంధీభవన్: క్విట్ ఇండియా 78వ దినోత్సవం సందర్బంగా గాంధీభవన్ ఆవరణలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో

Read More