
ghmc
హోర్డింగుల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వండి
జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఈసీ ఆదేశం హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్ల సందర్భంగా ప్రచారం చేసుకోవడానికి అన్ని పార్టీలకు సమాన అవ
Read Moreపాత హామీలు నెరవేర్చకుండా కొత్తగా మళ్లీ అవే..
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ తాజా మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో చాలా వరకు గత ఎన్నికలప్పుడు ఇచ్చినవే కనిపిస్తున్నాయి. కొన్నింటిని కొద్దిగా మార్చగా.. చా
Read Moreటీఆర్ఎస్ కు టీచర్ల భయం..ఎన్నికల డ్యూటీకి దూరంగా పెట్టిన సర్కార్
జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీకి దూరంగా పెట్టిన సర్కార్ ముందు 15 జిల్లాల టీచర్లు కావాలని విద్యాశాఖకు ఈసీ రెక్వెస్ట్ తర్వాత కేవలం నాన్టీచింగ్ స్టాఫ్నే పం
Read Moreనోటాకు ఓటేసినా బాధపడం..
టీఆర్ఎస్కు ఓటేస్తే సంతోషిస్తం బిల్డర్స్ ఫెడరేషన్ మీటింగ్లో కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఏ పార్టీకి ఓటేశామనేది ముఖ్యం కాదని
Read Moreఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి..
ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలన్నారు. ఓటున్న ప్రతి ఒక్కరూ ఓటేసి… మంచ
Read Moreఆరేళ్లలో కేసీఆర్ చేసిన రెండు పనులివే..
ఆరేండ్లలో కేసీఆర్ చేసిన పనుల్లో ఒకటి ప్రగతి భవన్ కట్టుకోవడం, రెండు సెక్రటేరియట్ ను కూల్చివేయడమన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి . తెల
Read Moreజీహెచ్ఎంసీ ఆఫీసుపై బీజేపీ జెండా ఎగరేస్తాం
కాచిగూడ డివిజన్ ప్రచారంలో కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: జీహెచ్ఎంసి ఆఫీస్ పై బీజేపీ జెండా ఎగరేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
Read Moreజాంబాగ్ లో అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ
హైదరాబాద్ : ఎంఐఎం అధినేత.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని పలువురు మహిళలు ఆయనను నిలదీ
Read Moreజీహెచ్ఎంసీ ఉద్యోగి అనుమానాస్పద మృతి
మేడ్చల్ జిల్లా: అనుమానాస్పద స్థితిలో జీహెచ్ఎంసీ ఉద్యోగి రంగారెడ్డి మృతి చెందిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..జవహర్ నగర్ పోలీ
Read Moreజీహెచ్ఎంసీలో బీజేపీ బస్తీ నిద్ర
రేపు(మంగళవారం) జీహెచ్ఎంసీలో బీజేపీ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. టెలికాన్ఫరెన్సులో నాయకులకు ది
Read Moreప్రజలు నిలదీస్తారేమోనని శిలాఫలకాన్ని తీసేశారు
కంఘర్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: ‘‘గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ కంఘర్ నగర్ లో రెండు పడకల ఇళ్ల కోసం శంక
Read Moreటీఆర్ఎస్, ఎంఐఎం సయామీ ట్విన్స్
టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు సయామీ ట్విన్స్ అని అన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆర్ఎస్ -ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకుంటాయన్న
Read Moreగ్రేటర్ వార్ లో 1121 మంది పోటి
నామినేషన్ల విత్ డ్రా తర్వాత గ్రేటర్ బరిలో 1121 మంది అభ్యర్థులు మిగిలారు. మొత్తం 150 వార్డులకు 2,575 నామినేషన్లు దాఖలయ్యాయి. 1893 మంది అభ్యర్థులు నామిన
Read More