government

3 నెలల్లో రూ. లక్ష కోట్లు రావాలి..గత సర్కార్​ బడ్జెట్ లో అంతా గందరగోళం : కాగ్ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు : గత సర్కార్​ అవాస్తవ లెక్కలో  పెట్టిన బడ్జెట్​తో  మొదటికే మోసం వచ్చింది. 2023–24 ఎన్నికల ఏడాది కావడంతో ఇష్టారీతిన

Read More

ఇంకా 11 శాతం  సీఎంఆర్ పెండింగ్..కామారెడ్డి జిల్లాలో నేటితో ముగియనున్న గడువు

టార్గెట్​ రీచ్​ కాని 37 రైస్​ మిల్లులు ప్రభుత్వానికి చేరని 34,350 మెట్రిక్​ టన్నుల బియ్యం జుక్కల్ పరిధిలోని మిల్లుల నుంచే ఎక్కువగా రావాల్సి ఉంద

Read More

146 మంది ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత

బడ్జెట్ సమావేశాల సందర్బంగా ప్రతిపక్ష ఎంపీల  సస్పెన్షన్ ను రద్దు చేసినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గత సమావేశాల సందర్భంగా సస్పెన్షన్

Read More

బీఆర్​ఎస్​ లీడర్లు సర్కారును కూలుస్తామనడం కరెక్ట్​ కాదు : కోదండరాం

    ప్రాంతాల అస్తిత్వాన్ని మరిచి జిల్లాలను విభజించారు     పీవీ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తే దేశానికే గర్వకారణం &n

Read More

ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే రామచంద్రునాయక్

కురవి ,వెలుగు: మిర్చి రైతులకు సరైన ధరను నిర్ణయించి ప్రభుత్వం అండగా ఉంటుందని  ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు.  కురవ

Read More

4 ఓసీపీల ప్రారంభం ఎప్పుడు?

    అటవీ అనుమతుల ఆలస్యంతో సింగరేణి ఆందోళన     కాగితాలకే పరిమితమైన బొగ్గు టార్గెట్లు     నైనీ బొగ్గు బ్ల

Read More

జాలిమూడి ప్రాజెక్టు కింద..పెరగనున్న సాగు!

    కుడి, ఎడమ కాల్వలను పొడిగించేందుకు సర్వే     కొత్తగా 5వేల ఎకరాలకు నీరందించే యోచన      ఇప్పటికే

Read More

సెలవు ఏమీ లేదు.. వచ్చి పని చేయండి : తేల్చి చెప్పిన కర్ణాటక సీఎం

ప్రతిపక్ష బీజేపీ ఒత్తిడి పెంచినప్పటికీ.. అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22న సెలవు ప్రకటించకూడదని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం

Read More

ధరణిపై త్వరలో మధ్యంతర నివేదిక: కోదండరెడ్డి

కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తూ వస్తున్నం  కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా టైమివ్వాలి ఓటమిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతల అసత్యాలు కిసాన

Read More

మిల్లుల్లో వడ్లు మాయం!.. సర్కారు మిల్లింగ్‌‌కు ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు

గడువు పెంచుతూ పోతున్నా సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణమిదే! కొత్త ప్రభుత్వం ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లయ్స్, రెవెన్యూ ఆఫీసర్లు రాష్ట్రవ్యాప్

Read More

పాల ఇన్సెంటివ్‌‌ ఎప్పుడొస్తదో ?.. ఉమ్మడి వరంగల్‌‌ జిల్లా పరిధిలో రూ. 4 కోట్లు పెండింగ్‌‌

2020 ఏప్రిల్‌‌ నుంచి నిధులివ్వని బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం కాంగ్రెస్‌‌ సర్కారైనా ఇన్సెంటివ్‌‌ విడు

Read More

అద్దంకి దయాకర్​కు ఎమ్మెల్సీ ఇవ్వాలి..నల్ల బ్యాడ్జీలతో నిరసన

కోల్​బెల్ట్, వెలుగు: మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్​కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని డిమాండ్ ​చేస్తూ మంచిర్యాల జిల్లా మాలమహానాడు కమిటీ నిరసన చే

Read More

ఆస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి: కలెక్టర్

నిర్మల్, వెలుగు :  నిర్మల్ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ హాస్పిటళ్లలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. గ

Read More