న్యూఢిల్లీ: స్పెసిఫైడ్ అండర్ టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (సూటి) ద్వారా ఐటీసీలో తమకున్న వాటాను ఇప్పటిలో అమ్మే ఆలోచన లేదని ప్రభుత్వం పేర్కొంది. కిందటేడాది డిసెంబర్ 31 నాటికి ఐటీసీలో ప్రభుత్వానికి 7.82 శాతం వాటా ఉంది. ప్రస్తుతానికి ఇలాంటి ప్లాన్స్ లేవని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ సెక్రెటరీ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. చివరి సారిగా 2017 లో ఐటీసీ షేర్లను ప్రభుత్వం అమ్మింది. 2 శాతం వాటాను రూ.291.95 దగ్గర సేల్ చేసింది. బ్రిటిష్ అమెరికన్ టొబాకో తాజాగా ఐటీసీలో 3.5 శాతం వాటాను అమ్మింది. కంపెనీ షేర్లు 4 శాతం పెరిగి రూ.422 దగ్గర ముగిశాయి.
ఐటీసీలోని ప్రభుత్వ వాటా అమ్మకానికి లేనట్టే
- బిజినెస్
- March 14, 2024
లేటెస్ట్
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత
- వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
- కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మారెడ్డి మృతి
- కొమురవెల్లిలో భక్తుల సందడి
- సల్లంగ సూడమ్మ పోచమ్మ తల్లి
- బీజేపీ ఎంపీ శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
- సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ సర్కార్ : చింతకుంట విజయ రమణారావు
- మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..